April 25, 2026
Explore

Category: Andhra Pradesh

1903 posts

జస్టిస్ లీసా గిల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు

April 25, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు…

Read More

అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో మంత్రి డీఎస్‌బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ..!

April 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: కోచింగ్ సెంటర్‌లో శిక్షణ, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు. పేద పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. తిరుపతి, విజయవాడ, విశాఖలో…

Read More

మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్

April 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పిన వైద్యులు ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి…

Read More

డ్రగ్స్‌పై ‘వజ్రప్రహార్’.. యువత కోసం ‘సేఫ్ జోన్ క్యాంపస్’

April 25, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు, అధికారులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ నిషాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో డ్రగ్స్…

Read More

రహదారి భద్రతకు పోలీస్ ‘కవచం’.. ప్రమాదాల తగ్గుదల

April 25, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. గతేడాది 238 మరణాలు నమోదు కాగా, ఈ ఏడాది 173కు తగ్గాయి.…

Read More

ఈవీఎం గోదాం తనిఖీ.. పటిష్ట నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశం

April 25, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు: రాయచోటిలో ఈవీఎంల భద్రతపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా మార్కెట్…

Read More

రౌడీలకు హెచ్చరిక.. పలు కేసుల్లో నలుగురు అరెస్ట్

April 25, 2026 | Andhra Pradesh

ఒంటిమిట్ట ముచ్చట్లు: రౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి తస్మాత్ జాగ్రత్త అని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే హెచ్చరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్…

Read More

టిటిడి ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం

April 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

April 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 69,270 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష.

April 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: Tags:Comprehensive review of security arrangements with officials.

Read More