Category: Andhra Pradesh
1957 posts
ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి
April 22, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను ఈనెల 26న తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సంఘ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి లు తెలిపారు. బుధవారం స్థానిక…
Read Moreపోషణ పక్వాడతో ఆరోగ్యకర భవిష్యత్తు
April 22, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పోషణ పక్వాడ కార్యక్రమంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుగుణ తెలిపారు. బుధవారం మండలంలోని వనమలదిన్నె పంచాయతీ కొండమదొడ్డి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం…
Read Moreట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
April 22, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్ఐ కెవి.రమణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక గోకుల్ సర్కిల్, తూర్పువెహోగసాల, బస్టాండ్ ప్రాంతాలలో వాహనాలను…
Read Moreఓటర్ల జాబితాపై సమీక్ష
April 22, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పక్రియ వందశాతం పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఎన్నికల డీటీ మోహన్ తెలిపారు. బుధవారం…
Read Moreవిద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
April 22, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాఠశాల విద్యాకమిటి చైర్మన్ సరస్వతి అన్నారు. బుధవారం పట్టణంలోని చింతలవీధిలో గల పురపాలక…
Read Moreట్రాక్టర్ బోల్తా ఘటనలో మరో కార్మికుడు మృతి
April 22, 2026 | Andhra Pradesh
రైల్వే కోడూరు ముచ్చట్లు: రైల్వే కోడూరు నియోజకవర్గం వెలగచర్ల గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్తున్న కార్మికులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మరో వ్యక్తి…
Read Moreఅన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’
April 22, 2026 | Andhra Pradesh
👉పాత నేరస్తులకు కలెక్టర్, ఎస్పీల దిశానిర్దేశం.. 👉మహిళలను గౌరవిస్తామని నిందితుల ప్రతిజ్ఞ. మదనపల్లి ముచ్చట్లు: మహిళలపై నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారిలో మార్పు…
Read Moreఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం..!
April 22, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఫోన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి…
Read Moreకృష్ణా జిల్లా పెనమలూరులో బాలుడి కిడ్నాప్ కేసులో కీలక పురోగతి..!
April 22, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: విజయవాడ రాజరాజేశ్వరిపేట, అయ్యప్పనగర్కు చెందిన మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు. బాలుడిని కర్ణాటకకు చెందిన దంపతులకు విక్రయించినట్లు గుర్తింపు.. విషయం తెలిసి…
Read Moreనందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.
April 22, 2026 | Andhra Pradesh
ఎన్టీఆర్ ముచ్చట్లు: అక్రమంగా గ్రావెల్ తరలింపు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు. గతంలో పనిచేసిన ఇద్దరు మున్సిపల్ అధికారులు, ఇద్దరు కౌన్సిలర్లు, 8 మంది ప్రస్తుత సిబ్బందిని ప్రశ్నిస్తున్న…
Read More