Category: Andhra Pradesh
1936 posts
రైతుపై తేనెటీగల దాడి.. పరిస్థితి విషమం
April 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండలంలో రైతుపై తేనెటీగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) పొలంలో కూరగాయ పంటలకు నీరు మళ్లిస్తుండగా…
Read Moreఆహార నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ హెచ్చరిక
April 25, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో మున్సిపల్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే సహించబోమని మున్సిపల్…
Read Moreపంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం: డీఎల్పీఓ మస్తాన్ వలి
April 25, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ మస్తాన్ వలి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రజల…
Read Moreఇసుక రీచ్ రద్దు చేయాలంటూ నిరసనకు అనుమతి కోరిన రైతులు
April 25, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలం వైన్పాలెం బహుదానదిలో ఇసుక క్వారీలో అక్రమ తవ్వకాలపై నిరసన తెలియజేయడానికి అనుమతి ఇవ్వాలని స్థానిక రైతులు, కూటమి నాయకులు తహసీల్దార్ లక్ష్మమ్మ,…
Read Moreరాయచోటిలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్
April 25, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ అమలు కోసం అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అర్బన్ పోలీస్ స్టేషన్…
Read Moreదళిత యువకుడి స్టేట్మెంట్ నమోదు: త్వరలో నిందితుల అరెస్ట్ – ASP
April 25, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట మండల కేంద్రంలో దళిత యువకుడిపై జరిగిన దాడి ఘటనపై విచారణ కొనసాగుతోంది. శుక్రవారం స్థానిక సీఐ కార్యాలయంలో ASP మనోజ్ రాంనాథ్ హెగ్డే…
Read Moreటిడిపి బలోపేతమే లక్ష్యం: చమర్తి జగన్ మోహన్ రాజు
April 25, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరులో నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా…
Read Moreఅన్నమయ్య జిల్లాలో మంత్రి సంతకం ఫోర్జరీ ఘటన కలకలం
April 25, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో మంత్రి సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని నకిలీగా తయారు చేసిన ఇద్దరిపై పోలీసులు…
Read Moreఅసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయండి
April 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన, ఎవరు చేసిన వదిలిపెట్టదని మదనపల్లె నూతన డిఎస్పీ పావని పోలీసులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా…
Read Moreడ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణం
April 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ ‘స్త్రీనిధి’ పథకం కింద అర్హులైన మహిళా సభ్యులకు ద్వారా గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు…
Read More