April 10, 2026
Explore

Category: Andhra Pradesh

1977 posts

దళితుడిపై మదనపల్లి సీఐ దాడి

April 10, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో దళితుడిపై పోలీసు అధికారి దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. గాంధీపురానికి చెందిన రామయ్యను ఒక స్థలం వివాదంపై విచారణకు పిలిచిన సీఐ కళా…

Read More

మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి

April 10, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ…

Read More

అకాడమిక్ ఆడిట్‌లో మహిళా డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్

April 10, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: ధృవీకరణ పత్రం అందుకున్న ప్రిన్సిపాల్ వనజ మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఆడిట్‌ను కళాశాల విద్యా…

Read More

రాయుడు కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి : కమిషనర్ రమణారెడ్డి

April 10, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ‘వాక్ విత్’ కార్యక్రమం నిర్వహించారు. శానిటేషన్ అధికారి నరసింహ, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్, తాగునీటి…

Read More

10 న చీమనపల్లె దర్గాలో ఉరుసు

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా, ఫకీర్‌షావలిబాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి ప్రారంభంకానున్నది. మూడు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పాటలపోటీలు…

Read More

ఆటోడ్రైవర్‌ అఫ్సర్‌కు సన్మానం

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని మున్సిపల్‌ బస్టాండ్‌లో ఆటో నడుపుకుని జీవిస్తున్న ఆటో సంఘ అధ్యక్షుడు అఫ్సర్‌బాషా తన నిజాయితిగా దొరికిన డబ్బులు ఇచ్చినందుకు ఆయనను సీఐ సుబ్బరాయుడు…

Read More

న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబరు శ్రీనివాసరాజు తెలిపారు. గురువారం ఆయన పుంగనూరు న్యాయవాదులతో సమావేశమైయ్యారు.…

Read More

తపాలాశాఖ అంటే నమ్మకం

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: తపాలాశాఖ అంటే ప్రజలకు నమ్మకం, భరోసా కలిగి ఉందని పోస్టల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌ అన్నారు. గురువారం ఆయన స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఉద్యోగులు,…

Read More

మహిళలను కించపరచిన రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలి

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మహిళలను కించపరచి , అసభ్యంగా మాట్లాడిన ఏబిఎన్‌ రాధాకృష్ణ పై కేసులు నమోదు చేసి , ఏబిఎన్‌ ఛానల్‌ను సీజ్‌ చేయాలని వైఎస్సార్‌సిపి నాయకులు…

Read More

12న ఆదర్శపాఠశాల ప్రవేశ పరీక్ష

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో ఈనెల 12న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్‌ టిఎన్‌.రమ…

Read More