Category: Andhra Pradesh
6453 posts
శ్రీ శనేశ్వరస్వామికి పంచలోహ కిరీటం బహుకరణ
September 5, 2026 | Andhra Pradesh
పుంగనూరు పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామికి శనివారం పంచలోహ కిరీటం బహుకరణగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నాగపాళెం…
Read Moreసెప్టెంబరు 8న మిక్సిడ్ రైస్ ఈ-వేలం
September 5, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండీ ద్వారా సమర్పించిన బియ్యాన్ని సెప్టెంబరు 8న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
September 5, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు68,374 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More6న టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్నాయుడు పర్యటన
September 5, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ గా ఇటీవల నియమితులైన మధుసూదన్నాయుడు ఆదివారం పుంగనూరులో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు కురప్పల్లెలోని మసెమ్మ అమ్మవారి ఆలయం…
Read Moreకామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
September 5, 2026 | Andhra Pradesh
కామారెడ్డి ముచ్చట్లు: రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ, 9వ తరగతి బాలుడు మృతి కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్ల…
Read Moreముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
September 5, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉదయం 11.30 గంటలకు ఉద్యోగ సంఘాలతో క్యాంప్ కార్యాలయంలో సమావేశమవుతారు. మధ్యాహ్నం 02.00 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 05.15 గంటలకు నివాసానికి చేరుకుంటారు.…
Read Moreగణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అనుమతులు తప్పనిసరి
September 5, 2026 | Andhra Pradesh
అనకాపల్లి ముచ్చట్లు: : జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా అనుమతులు — ఎలాంటి చలానాలు చెల్లించనవసరం లేదు కార్యాలయాల చుట్టూ తిరిగే…
Read Moreఏపీలో స్థానిక ఎలక్షన్ సమరానికి ముందడుగు
September 5, 2026 | Andhra Pradesh
.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్ అమరావతిముచ్చట్లు: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో…
Read Moreహిజ్రాను మోసగించిన ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు:ఎస్ఐ
September 5, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెకు చెందిన హిజ్రా స్వాతిని మోసగించిన డమరేశ్వర్, స్వర్ణలత, కృష్ణారెడ్డి పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్ఐ నాగేశ్వరరావు శనివారం…
Read Moreఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు!
September 5, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవి ఆమోదం పొందితే విజయవాడ, విశాఖతో…
Read More