Category: Andhra Pradesh
2002 posts
96 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
April 7, 2026 | Andhra Pradesh
96 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 96 కొత్త కోర్టుల ఏర్పాటుకు…
Read Moreభర్తను కాదని నచ్చిన వాడితో ఉండేందుకు అనుమతించిన కోర్టు
April 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పెళ్లయిన 19 ఏళ్ల మహిళ తన భర్త, తల్లిదండ్రులతో ఉండటానికి నిరాకరించిన కేసులో మధ్య ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల భర్త నుంచి…
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ప్రారంభ
April 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో 10వ తరగతి స్పాట్ నిన్న ఏప్రిల్ 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ప్రారంభమైంది. స్పాట్ కు 20 శాతం మంది…
Read Moreనేడు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం
April 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఈ రోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ హాజరుకానున్న పలువురు మంత్రులు పెట్టుబడులకు, వాటి కోసం ప్రోత్సాహకాల పై నిర్ణయం రూ.252.93 కోట్లతో…
Read Moreఫ్రీ బస్సులో కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ
April 7, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: బస్ కండక్టర్ ఏమే అంటూ దురుసుగా ప్రవర్తించి తిట్టాడని ఆరోపిస్తున్న మహిళ విజయవాడ నుండి వీసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఎక్కి, మూడు ఆధార కార్డులు…
Read Moreపాత కక్షలతో న్యాయవాది దారుణ హత్య
April 7, 2026 | Andhra Pradesh
కేవీపల్లె ముచ్చట్లు: న్యాయవాది దారుణ హత్యకు గురైన సంఘటన కేవీ పల్లె మండలం తీతగుంట పల్లె పంచాయతీ వడ్డిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన న్యాయవాది ఎల్లయ్యను…
Read Moreబంగ్లా సరిహద్దు జలాల్లోకి మొసళ్లు, పాములు..?
April 6, 2026 | Andhra Pradesh
బంగ్లాదేశ్ ముచ్చట్లు: బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, నేర కార్యకలాపాలను అరికట్టేందుకు భారత్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బంగ్లా సరిహద్దు జలాల్లో మొసళ్లు, పాములను…
Read Moreబీహార్ కొత్త సీఎం రేసులో ఉన్నది ఎవరు?
April 6, 2026 | Andhra Pradesh
బీహార్ ముచ్చట్లు: బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యునిగా ఈనెల 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈనేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.…
Read Moreఇక పై నాసిక్ లోని సప్తశృంగి దేవి చెంతకు మూడు నిమిషాల్లోనే..
April 6, 2026 | Andhra Pradesh
మహారాష్ట్ర(నాసిక్) ముచ్చట్లు: నాసిక్ లోని సప్తశృంగి దేవి శక్తిపీఠం దర్శనం ఇప్పుడు భక్తులకు మరింత సులభతరమైంది. 4,659 అడుగుల ఎత్తులోని ఈ ఆలయానికి చేరుకోవడానికి 500 మెట్లు…
Read Moreవిశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
April 6, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: విశ్రాంత ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో సమావేశాన్ని్య ధ్యక్షుడు నిర్వహించారు. ఆయన…
Read More