Category: Andhra Pradesh
6377 posts
తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు
September 4, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమలలో శుక్రవారం గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు…
Read Moreఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.
September 4, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు-పవన్. 2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదు. మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలున్నాయి-పవన్.…
Read Moreసినిమా స్టైల్లో ఎర్రచందనం స్మగ్లర్ల పరార్
September 4, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: 10 దుంగలు, 2 కార్లు సీజ్.. రూ.10 లక్షల విలువ అన్నమయ్య జిల్లా పీలేరులో ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ శాఖ సంచార దళం మెరుపుదాడి…
Read Moreఓటర్ లిస్ట్ విడుదల.. చెక్ చేసుకోండి!
September 4, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ముమ్మరం చేసింది. అందులో భాగంగా 58 అర్బన్ లోకల్ బాడీలు, విజయనగరం కార్పొరేషన్లో ని ఫొటో ఓటర్ల…
Read Moreఅక్టోబరు నుంచి కొత్త పింఛన్లు
September 4, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 💠అర్హులందరికీ దశలవారీగా ఇద్దాం💠స్థానిక ఎన్నికల వాయిదా ప్రసక్తే లేదు💠మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో లోకేశ్💠అన్ని కేటగిరీల వారి నుంచి పింఛను దరఖాస్తులు💠రెండు, మూడు రోజుల్లో స్వీకరణ…
Read Moreరాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్
September 4, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల చేసిన పురపాలక శాఖ డైరెక్టరేట్ – ఇవాళే ప్రతిపాదనలు పంపాల్సిందిగా కార్పొరేషన్లకు ఆదేశం రేపటినుంచి 11 వరకు ఏడు రోజులపాటు…
Read Moreతిరుమల శ్రీవారికి నాదమే… నీరాజనం…
September 4, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: స్వామివారిని మేల్కొలిపే నాదం… సేద తీర్చే స్వరాలు… సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు శ్రీవారి సేవలో మేళవాయిద్యాల విశిష్ట సంప్రదాయం అడవి జంతువుల ధ్వనుల…
Read Moreగోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోపూజ మహోత్సవం
September 4, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 4వ తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో గోపూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.గోమాతను…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
September 4, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు 68,433 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు…
Read Moreనేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో..
September 4, 2026 | Andhra Pradesh
నేపాల్ ముచ్చట్లు: నేపాల్లోని త్రిశూల్ 3A టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు రావడంతో వారు అందులోనే చిక్కుకుపోయారు.…
Read More