అమరావతిముచ్చట్లు:
పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు-పవన్.
2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదు.
మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలున్నాయి-పవన్.
రాజమండ్రి కాలుష్యానికి ఆంధ్ర పేపర్సే కారణం-పవన్.
ఆంధ్రా పేపర్స్పై తక్షణం చర్యలు తీసుకోవాలని..
కాలుష్య నియంత్రణ మండలికి పవన్ ఆదేశం.
Tags: Pawan Kalyan is angry with the management of Andhra Papers.