Category: Andhra Pradesh
6342 posts
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
August 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 81,687 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు…
Read Moreధర్మగిరిలో శాస్త్రోక్తంగా కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు ప్రారంభం
August 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి…
Read Moreపదవీ విరమణ ఉద్యోగుల అనుభవాలు భవిష్యత్తు తరాలకు అమూల్య మార్గదర్శకాలు
August 31, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: – టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి సేవలో ఉద్యోగుల అంకితభావం చిరస్మరణీయం టీటీడీలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల…
Read Moreసాక్షాత్తు బ్రహ్మదేవుడు జరిపే ఉత్సవాలు-శ్రీవారి బ్రహ్మోత్సవాలు
August 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: అధిక మాసం కారణంగా కనులవిందుగా రెండు బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 08న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న అంకురార్పణ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ…
Read Moreట్రాక్టర్ ఆచూకీ చెప్పడం లేదంటూ ఫిర్యాదు.. ఇద్దరిపై కేసు
August 31, 2026 | Andhra Pradesh
సంబేపల్లి ముచ్చట్లు: సంబేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం జాండిగారిపల్లెకు చెందిన బాబి తన ట్రాక్టర్ను అద్దెకు ఇచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె చెల్లించకపోవడం తో ట్రాక్టర్ను…
Read Moreహాస్టల్ భవనాలు అప్పగించాలని పీజీఆర్ఎస్లో విద్యార్థుల ఫిర్యాదు
August 31, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ హాస్టల్ భవనాలను తిరిగి అప్పగించాలని కోరుతూ సోమవారం PGRSలో ఆర్డీవో శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. అఖిల…
Read Moreపీజీఆర్ఎస్లో 316 అర్జీలు.. సకాలంలో పరిష్కరించాలి
August 31, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని…
Read Moreఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 71 ఫిర్యాదులు
August 31, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ధీరజ్ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 71 ఫిర్యాదులు అందగా,…
Read Moreఅంబటి రాంబాబు ని పరామర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
August 31, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న…
Read Moreరాయచోటిలో పోలీసులపై యువకుడి దాడి
August 31, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో ఘర్షణ సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా బైక్ అదుపుతప్పేలా చేయడంతో…
Read More