September 2, 2026
Explore

Category: Andhra Pradesh

6316 posts

ఆటగాళ్ల ఫిటెనెస్ పై బీసీసీఐ కఠిన నిబంధనలు

September 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: జాతీయ జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఫిట్నెస్ పై బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13 నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్ కు…

Read More

ఎస్‌ఐఆర్‌కు 10వ తేదీ వరకు గడువు

September 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఈనెల 10వ తేదీ వరకు ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తహశీల్ధార్‌ రాము తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ…

Read More

పవన్‌ జన్మదిన వేడుకలు

September 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు చిన్నరాయల్‌…

Read More

మూలాలు మర్చిపోతే… మీడియా విలువలు ఎక్కడ మిగులుతాయి?

September 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఇటీవల కొన్ని శాటిలైట్ మీడియా చానళ్ల పరిస్థితిని చూస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వర్గానికి, ఒక పార్టీకి అండగా నిలిచి తమ…

Read More

పవన్ కల్యాణ్ కు మోదీ బర్త్ డే విషెస్

September 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ప్రజాదరణ పొందిన నాయకుడని, ఏపీలో…

Read More

పల్నాడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

September 2, 2026 | Andhra Pradesh

నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం రూ.70 కోట్ల వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థులకు వసతి గృహాలు నిర్మాణం నర్సరావుపేట ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో…

Read More

దిశా సమావేశంలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి

September 2, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణకమిటీ (DISHA)సమావేశ ముఅన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, మదనపల్లె రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి…

Read More

1,127 కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య?

September 2, 2026 | Andhra Pradesh

నేపాల్ ముచ్చట్లు: పొరుగు దేశమైన నేపాల్ ను ఆకస్మిక వరదలు అతలాకు తలం చేశాయి విలయతాండవం సృష్టించిన ఈ జల ప్రళయం లో మరణించిన వారి సంఖ్య…

Read More

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి….

September 2, 2026 | Andhra Pradesh

మంగళంపేట ముచ్చట్లు: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం మంగళంపేట అటవీ ప్రాంతంలో మగ ఏనుగు మృతి.. పాపిరెడ్డిగారిపల్లె వద్ద మామిడి తోటలో విద్యుత్‌ షాక్‌కు గురైన ఏనుగు.…

Read More

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

September 1, 2026 | Andhra Pradesh

: కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ముచ్చట్లు: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.…

Read More