August 31, 2026
Explore

Category: Andhra Pradesh

6304 posts

శ్రీకాశీవిశ్వేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో వెలసియున్న శ్రీకాశీవిశ్వేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్బయ్య దీక్షితులు పాలు, పెరుగు, తెనె, నెయ్యితో…

Read More

వడ్డెర విమోచన దినోత్సవం

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని కమతంపల్లెలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు హేమచంద్ర ఆధ్వర్యంలో వడ్డెర విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

August 31, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 81,687 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు…

Read More

ధర్మగిరిలో శాస్త్రోక్తంగా కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు ప్రారంభం

August 31, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి…

Read More

పదవీ విరమణ ఉద్యోగుల అనుభవాలు భవిష్యత్తు తరాలకు అమూల్య మార్గదర్శకాలు

August 31, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: – టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి సేవలో ఉద్యోగుల అంకితభావం చిరస్మరణీయం టీటీడీలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల…

Read More

సాక్షాత్తు బ్రహ్మదేవుడు జరిపే ఉత్సవాలు-శ్రీవారి బ్రహ్మోత్సవాలు

August 31, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: అధిక మాసం కారణంగా కనులవిందుగా రెండు బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 08న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 14న అంకురార్పణ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ…

Read More

ట్రాక్టర్‌ ఆచూకీ చెప్పడం లేదంటూ ఫిర్యాదు.. ఇద్దరిపై కేసు

August 31, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు: సంబేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం జాండిగారిపల్లెకు చెందిన బాబి తన ట్రాక్టర్‌ను అద్దెకు ఇచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె చెల్లించకపోవడం తో ట్రాక్టర్‌ను…

Read More

హాస్టల్ భవనాలు అప్పగించాలని పీజీఆర్‌ఎస్‌లో విద్యార్థుల ఫిర్యాదు

August 31, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ హాస్టల్ భవనాలను తిరిగి అప్పగించాలని కోరుతూ సోమవారం PGRSలో ఆర్డీవో శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. అఖిల…

Read More

పీజీఆర్‌ఎస్‌లో 316 అర్జీలు.. సకాలంలో పరిష్కరించాలి

August 31, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని…

Read More

ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 71 ఫిర్యాదులు

August 31, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ధీరజ్ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 71 ఫిర్యాదులు అందగా,…

Read More