August 18, 2026
Explore

Category: Andhra Pradesh

5921 posts

మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం

August 18, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో కృష్ణానదీ తీరాన ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెక్క వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు…

Read More

ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..

August 18, 2026 | Andhra Pradesh

మహబూబాబాద్‌ ముచ్చట్లు: మహబూబాబాద్‌లో గ్రూప్-2 ద్వారా ఉద్యోగం సాధించిన డోలి సంధ్య (28) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య.. సోమవారం రాత్రి సీతాకోకచిలకల సెంటర్ సమీపంలోని స్వగృహంలో ఎవరూ…

Read More

అప్పులు ఊబిలో ఇరుక్కుపోయి అడుక్కుతింటున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగి

August 18, 2026 | Andhra Pradesh

సమాన పనికి —సమాన వేతనం ఎక్కడా? కోర్టు తీర్పులను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి ముచ్చట్లు: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆలస్యంగా లేదా…

Read More

తాడిపత్రిలో భారీగా అక్రమ గోవా మద్యం పట్టివేత

August 18, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న భారీ మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్‌ ఫ్లైఓవర్‌…

Read More

పెళ్లైన మరునాడే..వరుడు పెట్టిన బంగారంతో వధువు పరారీ

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: Tags: Bride absconds with the gold given by the groom the very next day after the wedding.

Read More

ఎంపిలు, ఎమ్మెల్యేలపై 4 వేల క్రిమినల్,కేసుల పెండింగ్‌

August 18, 2026 | Andhra Pradesh

అమికస్‌ ‌క్యూరీ నివేదిక వెల్లడి ​న్యూఢిల్లీ ముచ్చట్లు: దేశవ్యాప్తంగా ఎంపిలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా…

Read More

కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు

August 18, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం ఈ రోజు (మంగళవారం) నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ…

Read More

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు..!!

August 18, 2026 | Andhra Pradesh

రూ.2.48 లక్షల నగదు స్వాధీనం తిరుపతి ముచ్చట్లు: తిరుపతిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ…

Read More

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..!!

August 18, 2026 | Andhra Pradesh

ఒడిశా ముచ్చట్లు: ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్‌ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, జర్నలిస్టుతో…

Read More

ట్రక్కును ఢీకొట్టిన పికప్ వాహనం:8 మంది కూలీలు మృతి

August 18, 2026 | Andhra Pradesh

మధ్యప్రదేశ్ ముచ్చట్లు: మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పికప్ వాహనం, ట్రక్కును ఢీకొట్టడంతో ఎనిమిది మంది కూలీలు మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. గ్వాలియర్లో…

Read More