Category: Andhra Pradesh
5921 posts
మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం
August 18, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో కృష్ణానదీ తీరాన ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెక్క వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు…
Read Moreట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
August 18, 2026 | Andhra Pradesh
మహబూబాబాద్ ముచ్చట్లు: మహబూబాబాద్లో గ్రూప్-2 ద్వారా ఉద్యోగం సాధించిన డోలి సంధ్య (28) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య.. సోమవారం రాత్రి సీతాకోకచిలకల సెంటర్ సమీపంలోని స్వగృహంలో ఎవరూ…
Read Moreఅప్పులు ఊబిలో ఇరుక్కుపోయి అడుక్కుతింటున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగి
August 18, 2026 | Andhra Pradesh
సమాన పనికి —సమాన వేతనం ఎక్కడా? కోర్టు తీర్పులను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి ముచ్చట్లు: ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆలస్యంగా లేదా…
Read Moreతాడిపత్రిలో భారీగా అక్రమ గోవా మద్యం పట్టివేత
August 18, 2026 | Andhra Pradesh
అనంతపురం ముచ్చట్లు: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న భారీ మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్…
Read Moreపెళ్లైన మరునాడే..వరుడు పెట్టిన బంగారంతో వధువు పరారీ
August 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: Tags: Bride absconds with the gold given by the groom the very next day after the wedding.
Read Moreఎంపిలు, ఎమ్మెల్యేలపై 4 వేల క్రిమినల్,కేసుల పెండింగ్
August 18, 2026 | Andhra Pradesh
అమికస్ క్యూరీ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ ముచ్చట్లు: దేశవ్యాప్తంగా ఎంపిలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా…
Read Moreకేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్వే ట్రాఫిక్ నిబంధనలు
August 18, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ట్రాఫిక్ విధానం ఈ రోజు (మంగళవారం) నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ…
Read Moreతిరుపతి సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు..!!
August 18, 2026 | Andhra Pradesh
రూ.2.48 లక్షల నగదు స్వాధీనం తిరుపతి ముచ్చట్లు: తిరుపతిలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ…
Read Moreఒడిశాలో వ్యాపారి కిడ్నాప్.. పోలీస్ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..!!
August 18, 2026 | Andhra Pradesh
ఒడిశా ముచ్చట్లు: ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్కు చెందిన హోటల్ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, జర్నలిస్టుతో…
Read Moreట్రక్కును ఢీకొట్టిన పికప్ వాహనం:8 మంది కూలీలు మృతి
August 18, 2026 | Andhra Pradesh
మధ్యప్రదేశ్ ముచ్చట్లు: మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పికప్ వాహనం, ట్రక్కును ఢీకొట్టడంతో ఎనిమిది మంది కూలీలు మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. గ్వాలియర్లో…
Read More