Category: Andhra Pradesh
5529 posts
మదనపల్లెలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్..!
August 1, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: రూ.5 కోట్లు విలువ చేసే భూమిని రూ.14 లక్షలకే విక్రయించేలా ఒప్పందం. బాధితురాలు శోభారాణి ఫిర్యాదుతో కేసు నమోదు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
August 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం స్వామివార్లకు పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు…
Read Moreబిడ్డకు తల్లిపాలు అవసరం
August 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: జన్మించిన పిల్లలందరికి తల్లిపాలు పట్టించాలని, దీని ద్వారా పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ అయేషా నస్రీన్తాజ్ తెలిపారు. శనివారం పట్టణంలోని…
Read Moreతక్కువ ధరకు 5 కోట్ల భూమి అంటూ ఎర… 14 లక్షలు టోకరా!
August 1, 2026 | Andhra Pradesh
నకిలీ పాసుపుస్తకాలతో మోసగించిన ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్.. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని…
Read Moreబీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా రాజీనామా
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పార్టీ నాయకత్వానికి తెలిపినట్లు…
Read Moreవాహన విక్రయాల్లో కొత్త రూల్.. ఆన్లైన్ లోనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఇకపై వాహనాల ఓనర్షిప్ మార్చడానికి ఆర్టీఓ (RTO) ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే OTP ద్వారా…
Read More18 యూనివర్శిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
August 1, 2026 | Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు: AP: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 2023 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో…
Read Moreసినిమా షూటింగ్లో నటి రష్మికకు గాయాలు..!
August 1, 2026 | Andhra Pradesh
హైద్రాబాద్ ముచ్చట్లు: షూటింగ్లో డ్యాన్స్ చేస్తుండగా గాయపడిన రష్మిక మందన. తుంటి భాగంలో రష్మికకు గాయమైనట్లు తెలిపిన వైద్యులు. 6 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రష్మికకు వైద్యుల…
Read MorePM ఫసల్ బీమా యోజన నమోదు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును…
Read Moreకరెంట్ షాక్ మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: TGSPDCL కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి అమలు విద్యుత్ శాఖ ఉద్యోగులు కాని బాధితుల కుటుంబాలకు వర్తింపు రూ.7.20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్.. రూ.80…
Read More