మదనపల్లె ముచ్చట్లు:
మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లి మాజీ టీడీపీ నేత జయచంద్రరెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిలు మంగళవారం మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో లొంగిపోయారు.
Tags: Jayachandra Reddy and Giridhar Reddy surrendered in court in the Molakalacheruvu spurious liquor case.