Category: Andhra Pradesh
6378 posts
ఆటోకొని ఇవ్వలేదని భర్త ఆత్మహత్య
September 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: భార్య తనకు ఆటో కొని ఇవ్వలేదని గొడవ పడి మనస్థాపంతో ఆటోడ్రైవర్గా ఉన్న భర్త ఉరివేసుకుని ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. రామసముద్రంకు…
Read Moreవినాయక చవితి ఉత్సవాలకు అనుమతి పొందాలి
September 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహించే వారు పోలీసుల అనుమతి పొందాలని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ,…
Read Moreపీలేరు లో వైఎస్ఆర్సిపి జిల్లా విస్తృతస్థాయి సమావేశం
September 4, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: Tags: YSRCP District-level Extended Meeting in Pileru
Read Moreఅదృశ్యమైన మహిళ హత్యా? ఇద్దరు అదుపులో
September 4, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండలం, కొండమరిపల్లికి చెందిన లక్ష్మీదేవి అదృశ్యం కేసులో హత్య అనుమానాలు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ…
Read Moreతరిగొండ గ్రామంలో “పల్లెనిద్ర” కార్యక్రమం
September 4, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మరియు రాయచోటి SDPO కృష్ణ మోహన్ ఆదేశాల మేరకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుర్రంకొండ…
Read Moreరామసముద్రంలో HNSS నీటి కోసం ఆన్ లైన్ పిటిషన్
September 4, 2026 | Andhra Pradesh
రామసముద్రం ముచ్చట్లు: రామసముద్రం మండలంలోని 15 పంచాయతీలు, 90కి పైగా గ్రామాల తాగు, సాగు నీటి సమస్య పరిష్కారానికి HNSS కనెక్టివిటీ కల్పించాలని ప్రజలు ఆన్ లైన్…
Read Moreఏపీలో రెండేళ్ల తర్వాత విధుల్లోకి ఇద్దరు ఐపీఎస్లు..
September 4, 2026 | Andhra Pradesh
కొనసాగనున్న క్రమశిక్షణ చర్యలు కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని సస్పెన్షన్ రద్దు వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ…
Read Moreఇద్దరు డాక్టర్ల మధ్య రగడ….నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధం
September 4, 2026 | Andhra Pradesh
….డాక్టర్ అని మర్చిపోయి…మంత్ర గాళ్ళు లాగా….చివరికి! టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. మరీ విచిత్రమేంటంటే..ఉన్నత చదువులు చదువుకుని బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న విద్యావంతులు కూడా…
Read Moreఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి లోకేష్..
September 4, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్రకు పరిశ్రమలను తీసుకొస్తున్నామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందిస్తామన్నారు.…
Read More150వ మైలు రాయి వద్ద రోడ్డు ప్రమాదo
September 4, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: రాయచోటి ఎంఈఓ మదనపల్లె 150వ మైలు రాయి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ఆ వివరాలు… మదనపల్లె – పుంగునూరు రోడ్డు, 150వ మైలురాయి…
Read More