Category: Andhra Pradesh
1957 posts
నేడు రెండో రోజు సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ.
April 26, 2026 | Andhra Pradesh
పులివెందుల ముచ్చట్లు: పులివెందుల DSP ఆఫీసులో భార్గవ్ రెడ్డిని విచారించనున్న పోలీసులు. నిన్న భార్గవ్ రెడ్డిని ఎనిమిది గంటలపాటు విచారించిన పోలీస్ అధికారులు Tags: Today marks…
Read More29న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా..!
April 26, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఈ నెల 30న ఉదయం 10:30కి ఏపీ కేబినెట్ సమావేశం. Tags: AP Cabinet Meeting Scheduled for the 29th Postponed!
Read Moreముంబైలోనే ఉన్న సీఎం చంద్రబాబు.
April 26, 2026 | Andhra Pradesh
ముంబై ముచ్చట్లు: ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండవల్లి చేరుకోనున్న సీఎం చంద్రబాబు. Tags: CM Chandrababu remains in Mumbai.
Read Moreఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా కదిరి పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహణ….
April 26, 2026 | Andhra Pradesh
కదిరి ముచ్చట్లు: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల తో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల్లో భద్రతాభావం…
Read Moreడీఈఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
April 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డీఈఈసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ లింగేశ్వర్రెడ్డి తెలిపారు. ఇటీవల పొడిగించిన గడువు ఈ నెల 26తో ముగియనున్నందున మరో…
Read More27న పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల
April 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 92% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశాల కోసం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..…
Read Moreభారీ లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.2.92 కోట్లు స్వాహా..!
April 26, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్ చక్రవర్తి అనే ఐటీ ఉద్యోగిని ‘రైడింగ్ ది విండ్ క్లబ్’ అనే గ్రూపులో చేర్చిన గుర్తు తెలియని వ్యక్తులు… స్టార్…
Read Moreమంగంపేటలో రోడ్డు ప్రమాదం.. జనసేన నాయకుడి మృతి
April 26, 2026 | Andhra Pradesh
ఓబులవారిపల్లి ముచ్చట్లు: ఓబులవారిపల్లి మండలం మంగంపేట పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జనసేన నాయకుడు మంగారపు నరసింహులు (50) మృతి చెందారు.…
Read Moreవాల్మీకిపురంలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు
April 26, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురం ముచ్చట్లు: వాల్మీకిపురం మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మలపల్లెకు చెందిన చంద్రారెడ్డి (59) బైక్పై బైపాస్ రోడ్డులో వెళ్తుండగా…
Read Moreఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్య
April 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నీరుగట్టువారిపల్లెకు చెందిన దివ్య నారాయణ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల…
Read More