June 23, 2026
Explore

Category: Andhra Pradesh

4079 posts

మదనపల్లెలో 8వ తరగతి విద్యార్థి అదృశ్యం

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం మల్లెల…

Read More

అత్తింటి వేధింపులతో నవవధువు ఆత్మహత్యాయత్నం

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు: మదనపల్లెలో అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎనుములవారిపల్లికి చెందిన మౌనిక (20)కు నాలుగు…

Read More

బ్రతికున్న మహిళను మృతురాలిగా చూపించి రేషన్ కార్డులో పేరు తొలగింపు

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణంలోని ఎన్‌వీఆర్ లేఅవుట్‌కు చెందిన అబ్దుల్ ముస్తఫా, షేక్ షర్మిల దంపతులు పుట్టుకతోనే చెవిటి, మూగ దివ్యాంగులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా,…

Read More

మూడు టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగ మహోత్సవం

June 22, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: కన్నులపండువగా వైభవంగా నిర్వహణ – భక్తి పారవశ్యంలో తేలిన ఆలయ ప్రాంగణం తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా,…

Read More

7,938 కిలోల మిశ్రమ బియ్యం ఈ-వేలం

June 22, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని 2026, జూలై 07న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.…

Read More

జూన్ 23న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

June 22, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూన్ 23న వైభవంగా జరగనుంది. జూన్…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

June 22, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు90,072 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు…

Read More

ఆర్టీసీ ప్రైవేటు కరణను అడ్డుకుంటాం

June 22, 2026 | Andhra Pradesh

వై ఎస్ ఆర్ టియుసి నాయకుల హేచ్చరికఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ తిరుపతి ముచ్చట్లు ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేయాలనే…

Read More

బాలిక ఆలియ వైద్యానికి రూ.40 వేలు విరాళం

June 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పెద్దమండ్యం మండలం , సాయిబులవారిపల్లెలో నివాసం ఉన్న జబివుల్లా, తహరీన్‌ దంపతులకు ఆలియ (10) కుమారై గుండెజబ్బుకు రూ.40 వేలు విరాళం అందజేశారు. సోమవారం వైఎస్సార్‌సిపి…

Read More

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

June 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని పలు ప్రాంతాలలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోమవారం హెల్త్ అసిస్టెంట్‌ తేజోమూర్తి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక…

Read More