April 22, 2026
Explore

Category: Andhra Pradesh

1904 posts

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

April 22, 2026 | Andhra Pradesh

చిన్నమండెం ముచ్చట్లు: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను…

Read More

ప్రపంచ స్థాయి పౌరులుగా బాలభటులు ఎదగాలి: మడితాటి

April 22, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు: పీలేరు పట్టణంలోని శ్రీ భువన విద్యాలయంలో నిర్వహించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ తృతీయ సోపాన్, రాజ్య పురస్కార్ శిక్షణా శిబిరాల ముగింపు సమావేశంలో అన్నమయ్య…

Read More

నరసరావుపేట మునిసిపల్ కమిషనర్‌గా రమ్య కీర్తన బాధ్యతలు స్వీకరణ…

April 22, 2026 | Andhra Pradesh

నరసరావుపేట ముచ్చట్లు: నరసరావుపేట మునిసిపల్ కమిషనర్‌గా రమ్య కీర్తన నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సరళ కార్యక్రమంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ…

Read More

24 నుంచి ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు.

April 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: జూన్‌ 12న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు. విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు. సెలవుల్లో కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్లకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి.. ఎండల…

Read More

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..!

April 22, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూత..! కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కరరావు.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి.…

Read More

జలధార జలహారతితో కంచాలమ్మ గండి చెరువుకు పునర్జీవనం కల్పించాలి

April 22, 2026 | Andhra Pradesh

మాండవ్య నది అభివృద్ధికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం సమగ్ర ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి ముచ్చట్లు: జిల్లాలో…

Read More

ఏపీ వర్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..

April 22, 2026 | Andhra Pradesh

విద్యార్థులకు మరో విద్యా పథకం అమరావతి ముచ్చట్లు: ఏపీ వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముస్లిం విద్యార్థుల కోసం‘తాలీం ఏ హునర్’…

Read More

తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్‌!

April 22, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు: బస్సులు ఎక్కిన మహిళలకు పెద్ద షాకే తగులుతోంది. సమ్మె నేపథ్యంలో ఈ బస్సులలో ఉచిత ప్రయాణం కుదరదని.. టికెట్‌ తీసుకోవాల్సిందేనని కండక్టర్లు పట్టుబడుతున్నారు. దీంతో…

Read More

గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు)

April 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: *(1) ఉచిత రేషన్ బియ్యం*(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు*(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం*(4) వీధి దీపాలు*(5)స్మశాన వాటికల నిర్మాణం*(6) డంప్…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లు పై అపోహలు

April 22, 2026 | Andhra Pradesh

2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం అయింది అయితే అందులో 2027 జనాభా గణన తర్వాత అమలు చేయాలి అనే నిబంధన ఉంది అందువల్లనే ఇప్పుటి…

Read More