Category: Andhra Pradesh
5521 posts
పీలేరులో కారు బీభత్సం.. వాహనాలను ఢీకొట్టి డ్రైవర్ పరార్
August 1, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరులోని అజంతామిట్ట వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న డ్రైవర్ నిలిపి ఉన్న రెండు స్కూటీలు,…
Read Moreకదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత
August 1, 2026 | Andhra Pradesh
కదిరి ముచ్చట్లు: సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపోలో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును మదనపల్లి వైపు తీసుకెళ్తుండగా అప్రమత్తమైన…
Read Moreహెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి: ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా
August 1, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా సుండుపల్లి రోడ్డులో హెల్మెట్ వినియోగం, మైనర్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం…
Read Moreవిందుకు పిలిచి హత్యాప్రయత్నం
August 1, 2026 | Andhra Pradesh
గురంకొండ ముచ్చట్లు: గురంకొండ మండలంలోని రామాపురానికి చెందిన తరిగొండ రఘునాథ్పై.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యాప్రయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై రవీంద్రబాబు…
Read Moreమహిళ దారుణ హత్య
August 1, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురం ముచ్చట్లు: కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) కూలి పనుల నిమిత్తం వాల్మీకిపురం మండలం చింతపర్తికి వచ్చింది. స్థానికంగా బొగ్గులు కాల్చే పనులు చేసుకుని…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
August 1, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 71,393 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreమైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు
July 31, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపించే తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శుక్రవారం ఎస్ఐలు అన్సర్బాషా, కెవి.రమణ తో…
Read Moreభోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
July 31, 2026 | Andhra Pradesh
భోగాపురం ముచ్చట్లు: ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈమేరకు ఎయిరిండియా ఫ్లైట్ అక్టోబర్ 24 వరకు…
Read Moreదుత్తలూరు మండలం తెడ్డుపాడు పిల్లాపేరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
July 31, 2026 | Andhra Pradesh
నెల్లూరు ముచ్చట్లు: Tags: Road accident on the Pillaparu bridge at Teddupadu, Duttalur Mandal.
Read Moreబంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో వర్షాలకు అవకాశం
July 31, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం మరో 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా…
Read More