Category: Andhra Pradesh
3675 posts
కడప జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు సిట్ నోటీసులు.
June 8, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: మాజీ సీఎం జగన్ పిఎ కేఎన్ఆర్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సిట్. యోగివేమన విశ్వవిద్యాలయం పాలకమండలి మాజీ సభ్యుడికి నోటీసులు. కడపలోని…
Read Moreచేప ప్రసాదం పంపిణీ..!
June 8, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ. చేప ప్రసాదం పంపిణీ కోసం 35 కౌంటర్లు ఏర్పాటు. చేప ప్రసాదం పంపిణీ కోసం 1.4…
Read Moreనేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
June 8, 2026 | Andhra Pradesh
పశ్చిమగోదావరి ముచ్చట్లు: పెనుగొండ మండలం సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన. పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. ఆచంట నియోజవర్గ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు…
Read Moreభక్తి శ్రద్ధల నడుమ ఘనంగా బోయకొండ గంగమ్మ జాతర…
June 8, 2026 | Andhra Pradesh
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి… ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి… మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణంలోని కోళ్లబైలు టు బాబు కాలనీలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ…
Read Moreరేపు కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ..!
June 8, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి సమీపంలోని దామినేడు దగ్గర సభ నిర్వహణకు ఏర్పాట్లు. ‘సంక్షేమం’ పేరుతో సభను నిర్వహించనున్న కూటమి నేతలు. సభకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ…
Read More₹1,600 కోట్ల అవినీతి.. సీఎం.విజయ్ కీలక నిర్ణయం…
June 8, 2026 | Andhra Pradesh
తమిళనాడుముచ్చట్లు: తమిళనాడు లో మద్యం దుకాణాల నుంచి పార్టీ ఫండ్ పేరిట అక్రమంగా డబ్బులు కలెక్ట్ చేయడంపై CM విజయ్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో…
Read Moreఅత్త, అల్లుడు ఇద్దరూ ఒక్కటయ్యారు
June 8, 2026 | Andhra Pradesh
నాగపూర్ ముచ్చట్లు: మనసులు, మనుషులు ఒకటై, ఒకరి కోసం ఒకరు పుట్టామని, అయితే ఆ విషయం లేట్ గా తెలిసిందని, అందుకే ఈ జన్మలో ఒకటై జీవిస్తామని…
Read Moreబి.కొత్తకోటలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు
June 8, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గట్టు గ్రామం, పట్రవారిపల్లెకు చెందిన మల్లీశ్వరి (38), తస్లీమ్…
Read Moreలక్కిరెడ్డిపల్లి వద్ద బొలేరో ఢీకొని 15 గొర్రెల మృతి
June 8, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల దాసిరెడ్డి మిట్ట సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెలు మృతి చెందాయి. సంబేపల్లి నుంచి గొర్రెలను తోలుకెళ్తున్న…
Read Moreలారీ చక్రాల కింద నలిగి వ్యక్తి మృతి
June 8, 2026 | Andhra Pradesh
చిట్వేల్ ముచ్చట్లు: చిట్వేల్ మండలం కేఎస్ అగ్రహారం మామిడికాయల యార్డు వద్ద సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్ లోడ్ మామిడికాయల లారీ వెనుక టైరు కింద…
Read More