Category: Andhra Pradesh
5231 posts
తగ్గిన బంగారం, వెండి ధరలు..
July 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.1,850 తగ్గి రూ.1,44,330కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.1,700 తగ్గి రూ.1,32,300కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి…
Read Moreకేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ డిమాండ్..
July 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఆందోళన కొనసాగుతుంది.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడం సంతోషంగా ఉంది.. మధ్యాహ్నం తటస్థ స్థలంలో కేంద్రంతో చర్చలు జరుగుతాయి.. ధర్మేంద్ర…
Read Moreగుడివాడ నెహ్రూ చౌక్లో మహిళ ఆత్మహత్యాయత్నం…
July 24, 2026 | Andhra Pradesh
కైకలూరు ముచ్చట్లు: ఆస్తి వివాదంతో మనస్తాపం చెందిన ఓ మహిళ గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాయిజన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన…
Read Moreకూతురిపై లైంగిక వేధింపులు.. తండ్రిపై పోక్సో కేసు
July 24, 2026 | Andhra Pradesh
గద్వాల ముచ్చట్లు: Tags: Sexual harassment of daughter… POCSO case against father.
Read Moreమోడీ హామీతో సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
July 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నీట్ పేపర్ లీక్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార…
Read Moreజనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి..!!
July 24, 2026 | Andhra Pradesh
జనగామ ముచ్చట్లు: జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు…
Read More16 గంటల్లోనే 1,100 మి.మీ వర్షం
July 24, 2026 | Andhra Pradesh
గుజరాత్ ముచ్చట్లు: గుజరాత్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది. వల్సాద్ జిల్లాలోని ఉంబెర్గావ్ తాలూకాలో కేవలం 16 గంటల్లోనే 1,100 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం…
Read Moreబడి పిల్లలకు తీరని తాగునీటి కష్టాలు
July 24, 2026 | Andhra Pradesh
తంబళ్లపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం జుంజురుపెంట సమీపంలోని MPPS ప్రాథమిక పాఠశాలలో తాగునీటి కష్టాలు. పాఠశాల ఆవరణలోని చేతిపంపు నెల రోజులుగా పాడైందని, ఉన్నతాధికారులకు…
Read More‘Infosys’ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్
July 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నాయకత్వంలో కీలకమార్పు చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2027 ఏప్రిల్…
Read Moreచమర్తి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న 25 కుటుంబాలు
July 24, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లె, తొగటపల్లెలకు చెందిన వైసీపీకి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో…
Read More