Category: Andhra Pradesh
5023 posts
త్వరలో ప్లాస్టిక్ త్వరలో కరెన్సీ నోట్లు
July 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: సహ్నాహాలు చేస్తున్న ఆర్బీఐ దేశీయంగానే తయారీకి ప్రయత్నాలు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసమే. దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ -సన్నాహాలు…
Read Moreకరోనా లక్షణాలతో ఏపీలో బాలిక మృతి
July 18, 2026 | Andhra Pradesh
కాకినాడ ముచ్చట్లు: కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన 16 ఏళ్ల బాలిక చెన్నైలో కోవిడ్ లక్షణాలతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో కాకినాడ…
Read Moreఏపీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చు పెంపు
July 18, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చులను పెంచింది.…
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 24వ తేదీన 104 వాహనాలు ఆన్లైన్ వేలం
July 18, 2026 | Andhra Pradesh
శ్రీకాకుళం ముచ్చట్లు: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 104 సంచార వైద్య విభాగం ఎంఎంయూకు చెందిన 20 పాత వాహనాలను ఈ నెల…
Read Moreభర్తను చంపించినభార్యా
July 18, 2026 | Andhra Pradesh
బీహార్ ముచ్చట్లు: పెళ్లయ్యాక భార్యను కష్టపడి చదివించి, ఆమెను పరీక్షలకు ప్రిపేర్ చేసి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యేటు చేస్తే, అధికారి హోదా పొందిన…
Read Moreఆరు నెలల్లో.. 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు
July 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ వెల్లడించింది. Tags: 554…
Read Moreమహిళను వివస్ర్తను చేసి దాడి
July 18, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి బోరు విషయంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన…
Read Moreనేడు చెకౌబౌన్స్ కేసుల పరిష్కార నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్
July 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయ స్థానాలతోపాటు హైకోర్టులోనూ చెక్ బౌన్స్…
Read Moreఅంతరిక్షంలోకి ప్రధాని మోదీ సందేశం.. నేడు విక్రమ్-1 చారిత్రక ప్రయోగం
July 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రక ఘట్టంగా స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 నేడు తొలి ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్లో ప్రధానమంత్రి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 18, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 74,096 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More