July 18, 2026
Explore
కరోనా లక్షణాలతో ఏపీలో బాలిక మృతి

కరోనా లక్షణాలతో ఏపీలో బాలిక మృతి

July 18, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన 16 ఏళ్ల బాలిక చెన్నైలో కోవిడ్ లక్షణాలతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో కాకినాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఆమెను మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. బాలిక మరణంతో స్థానికంగా కలకలం రేగింది. వైద్యాధికారిణి డాక్టర్ భార్గవి మృతురాలి కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు

Tags: Girl dies in AP with symptoms of coronavirus.