August 31, 2026
Explore

Category: Andhra Pradesh

6289 posts

చెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న బాలుడు..!

August 31, 2026 | Andhra Pradesh

నేపాల్‌లో హృదయ విదారక దృశ్యం..! నేపాల్‌ ముచ్చట్లు: చెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న బాలుడు..! ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం మధ్య.. ఓ చిన్నారి తన…

Read More

నలుగురు జూదర్లు అరెస్ట్

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణ సమీపంలోని యూఎన్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం దాడులు నిర్వహించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తెలిపారు. ఈ దాడుల్లో నలుగురిని…

Read More

ఏబివిపి నూతన కమిటి నియామకం

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలో ఏబివిపి కమిటి సమావేశం సోమవారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కన్వీనర్‌ సాయిహితేష్‌ హాజరై పట్టణ నూతన కమిటిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మహేష్‌, సెక్రటరీగా…

Read More

ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి నూతన కమిటి ఎన్నిక

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు మండలం ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి నూతన కమిటిలను సోమవారం ఎన్నుకున్నారు. ఎంఆర్‌పిఎస్‌ మండల అధ్యక్షుడిగా తోమరం నరసింహులు మాదిగ, అధికార ప్రతినిధిగా గడాల గంగులప్ప…

Read More

శ్రీకుబేర గణపతికి పూజలు

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: శ్రావణమాసం సోమవారం సందర్భంగా పట్టణంలోని ఆలయాల్లో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని మహిళలు శ్రీ కుబేర గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంతగేటు…

Read More

శ్రీకాశీవిశ్వేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో వెలసియున్న శ్రీకాశీవిశ్వేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్బయ్య దీక్షితులు పాలు, పెరుగు, తెనె, నెయ్యితో…

Read More

వడ్డెర విమోచన దినోత్సవం

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని కమతంపల్లెలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు హేమచంద్ర ఆధ్వర్యంలో వడ్డెర విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

August 31, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 81,687 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు…

Read More

ధర్మగిరిలో శాస్త్రోక్తంగా కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు ప్రారంభం

August 31, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి…

Read More

పదవీ విరమణ ఉద్యోగుల అనుభవాలు భవిష్యత్తు తరాలకు అమూల్య మార్గదర్శకాలు

August 31, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: – టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి సేవలో ఉద్యోగుల అంకితభావం చిరస్మరణీయం టీటీడీలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల…

Read More