Category: Andhra Pradesh
4772 posts
రంగారెడ్డి జిల్లా షాబాజ్ హత్యల కేసు.. వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి
July 12, 2026 | Andhra Pradesh
రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కలకలం రేపిన హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ ఒక్కడే ఆరుగురిని కిరాతకంగా చంపినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ)…
Read Moreరాజ్ కుమార్ ఎక్కడ..? తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర కారు..
July 12, 2026 | Andhra Pradesh
షాబాద్ ఆరు హత్యల కేసులో సస్సెన్స్.. షాబాద్ ముచ్చట్లు: Tags: Where is Raj Kumar? Car found near Thimmapur railway station…
Read Moreజులై 13.. వందేళ్లకు ఒకసారి వచ్చే రోజు
July 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: జూలై 13న అత్యంత అరుదైన ‘మహాశైవాక్షయోగం’ ఏర్పడుతోంది. వందేళ్లకోసారి వచ్చే ఈ రోజున శివారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. శివాలయాల్లో…
Read Moreఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది.
July 12, 2026 | Andhra Pradesh
ఇరాన్ ముచ్చట్లు: ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించింది. ఇది యూఎస్ దాడుల తర్వాత జరిగింది. ప్రధాన విషయాలు:…
Read Moreఇంటిపై తెగిపడిన 33 కేవీ విద్యుత్ తీగ.. తప్పిన పెను ప్రమాదం
July 12, 2026 | Andhra Pradesh
కలికిరి ముచ్చట్లు: కలికిరి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ ఏ-బ్లాక్లో శనివారం 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి వైజాగ్ బాషా ఇంటిపై…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 12, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వరకు 92,017 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreనకిలీ పత్రాలతో రూ.50 కోట్ల భూమి రిజిస్ట్రేషన్ యత్నం.. ఒకరు అరెస్ట్, ఇద్దరు పరారీ
July 12, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: మదనపల్లెలో నకిలీ పత్రాలతో సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు యత్నించిన మోసం సబ్రిజిస్ట్రార్ అప్రమత్తతతో బయటపడింది. తప్పుడు దస్తావేజులతో పాటు అధికారిని…
Read Moreఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. కుటుంబానికి ఆర్థిక సాయం
July 12, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి NTR నగర్కు చెందిన ఆంజనేయులు (45) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. SI మల్లికార్జునరెడ్డి తెలిపిన…
Read Moreప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
July 12, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరులో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తల్లి–శిశు ఆరోగ్యం కోసం కాన్పుల మధ్య…
Read Moreజాతీయ లోక్ అదాలత్లో 6,372 కేసులకు పరిష్కారం
July 12, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేటలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 6,372 కేసులు పరిష్కారమయ్యాయని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.…
Read More