Category: Andhra Pradesh
1977 posts
21న శంకర జయంతి , ఉపనయనాలను జయప్రదం చేయండి
April 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతిని , బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమాల్లో బ్రహ్మణులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ గాయత్రిమాత తాలూక బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు…
Read Moreశ్రీవాణి టికెట్లు ఆఫ్ లైన్ లో జారీ
April 11, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రోజువారీ ఆన్ లైన్ లో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల వీలు…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
April 11, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 65,534 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreవిద్యా జ్యోతి వెలిగించిన మహాత్మా జ్యోతిబా పూలే
April 11, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మహిళల గౌరవానికి బాల్యం నుంచే విలువల బోధన అవసరం : జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీమతి…
Read More12న కంటి వైద్యశిబిరం
April 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బిఎంఎస్క్లబ్లో లయన్స్ క్లబ్ వారిచే ఉచిత కంటి వైద్యశిబిరం ఆదివారం నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ…
Read More12న మోడల్స్కూల్ ప్రవేశ పరీక్ష
April 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్స్కూల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అడ్మీషన్లకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ టిఎన్.రమ తెలిపారు.…
Read Moreజ్యోతిరావుపూలే ఆశయాలను కాపాడుతాం
April 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహత్మాజ్యోతిరావుపూలే ఆశయాలను కాపాడుతామని పలు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఇందిరా సర్కిల్లో పూలే జయంతి వేడుకలు…
Read More14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ
April 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో ఈనెల 14న ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక నాయకుడు రమణ తెలిపారు. శనివారం ఆయన స్థానిక…
Read Moreభగత్సింగ్ కాలనీలో పోలీస్ సోదాలు
April 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని భగత్సింగ్ కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు ప్రతి ఇల్లు జల్లెడ పట్టారు. సీఐలు సుబ్బరాయుడు, సాయినాథ్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు ప్రతి ఇంటిలోని…
Read Moreగంజాయి గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్
April 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రూ.1…
Read More