May 19, 2026
Explore

Category: Andhra Pradesh

2931 posts

కోడూరులో మూడు కార్లు దగ్ధం

May 19, 2026 | Andhra Pradesh

రైల్వే కోడూరు ముచ్చట్లు: రైల్వే కోడూరు మండలం బాలపల్లి ప్రధాన రహదారి పై జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కార్లు దగ్ధమయ్యాయి. రోడ్డుపై ఆగి ఉన్న లారీని…

Read More

సామాన్యుడి ‘సగటు’ బతుకు – పాలకుల ‘కోట్ల’ కొలువు

May 19, 2026 | Andhra Pradesh

​పెరుగుతున్న ధరలు – తరుగుతున్న జేబులు అమరావతిముచ్చట్లు: జీతాలు పెరగవు.. ఖర్చులు తగ్గవు ​రాజకీయ నాయకుల ‘రాచ’భోగాలు – పెన్షన్ల పండగ​సామాన్యుడు 60 ఏళ్లు దేశానికి సేవ…

Read More

కృష్ణ‌మ్మ ఒడి నుంచి..ప‌డ‌వ‌ల వంద‌నం..!

May 19, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో` నిధులు విడుద‌ల. వంద బోట్ల‌పై వ‌చ్చి సీఎం, ప్రజా ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసిన మ‌త్స్య‌కారులు. మ‌త్స్య‌కారుల‌ను ఇంటికి…

Read More

మత్స్యకారుల సేవలో’ పథకం నిధుల విడుదల

May 19, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు: తుమ్మలపెంట గ్రామంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..! సముద్రంలో చేపల వేట చాలా కష్టమైన పని.. చేపల…

Read More

రాజంపేట మన్నూరులో భారీ అగ్నిప్రమాదం

May 19, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: రాజంపేట మండలం మన్నూరులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మసీద్ కాంప్లెక్స్లో ఉన్న రెండు దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో పెయింట్ షాప్‌తో…

Read More

ఐసీడీఎస్ ఉద్యోగాలకు రేపు ఇంటర్వ్యూలు

May 19, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్‌లో కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్న 12 ఉద్యోగాలకు ఈనెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు…

Read More

బోయకొండ గంగమ్మ ఆలయానికి రూ.1.01 కోట్ల హుండీ ఆదాయం

May 19, 2026 | Andhra Pradesh

చౌడేపల్లె ముచ్చట్లు: చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయం కు హుండీ లెక్కింపు ద్వారా రూ.1.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో ఏకాంబరం తెలిపారు.సోమవారం హుండీలను తెరిచి…

Read More

చౌడేశ్వరి అమ్మవారి భూమి కబ్జాపై గ్రామస్తుల ఆగ్రహం

May 19, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలం గోరంచెరువు పంచాయతీ ఆవులశెట్టివారిపల్లెలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవత ఆలయం కు చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన…

Read More

గుడి వివాదంతో ఇరువర్గాల ఘర్షణ.. 16 మందికి గాయాలు

May 19, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో గుడి నిర్మాణ వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి 16 మంది గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీపురానికి చెందిన…

Read More

పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

May 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భారతదేశంలో వాహనదారులకు భారీ షాక్ ఇస్తూ చమురు కంపెనీలు ఒకే వారంలో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. గత శుక్రవారం (మే 15) లీటరుకు…

Read More