May 17, 2026
Explore

Category: Andhra Pradesh

2878 posts

వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న హోంమంత్రి అనిత.

May 17, 2026 | Andhra Pradesh

కాణిపాకం ముచ్చట్లు: కాణిపాక గణపతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. మహిళల రక్షణ విషయంలో పోలీసు వ్యవస్థ కఠినంగా ఉంది.. తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.…

Read More

మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ఢీకొని ముగ్గరికి తీవ్రగాయాలు

May 17, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెకు చెందిన ఓ నాయకుడు అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీ కొట్టి దంపతులతో పాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మదనపల్లె…

Read More

మున్సిపల్‌ వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపండి

May 17, 2026 | Andhra Pradesh

24 ఆఖరి గడువు పుంగనూరు ముచ్చట్లు: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలో ఉన్న 31 వార్డులను 36 వార్డులుగా విభజించి ఏర్పాటు చేయడం జరిగిందని…

Read More

18 న పెట్రోల్‌ , డీజల్‌ పెంపుపై వైఎస్సార్‌సిపి నిరసన

May 17, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ మాజీ…

Read More

మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు

May 17, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: రహదారులపై మైనర్లు మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి , ప్రమాదాలకు కారణమౌతున్నారని ఈ నేపధ్యంలో ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి పలు సూచనలు…

Read More

కబడ్డీ శిక్షణకు హాజరుకండి

May 17, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌ మైదానంలో కబడ్డీలో బాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు, ఆశిక్షణలో ప్రతి ఒక్కరు పాల్గొని క్రీడాకారులు కావాలెనని కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు…

Read More

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చెంగారెడ్డికి ఘన సత్కారం

May 17, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి కి బెంగళూరు ఐటీ వింగ్ ప్రతినిధులు, అభిమానులు ఘనంగా సన్మానం చేశారు.…

Read More

జీవీపురంలో అడవి పంది బీభత్సం

May 17, 2026 | Andhra Pradesh

ఓబులవారిపల్లి ముచ్చట్లు: ఓబులవారిపల్లి మండలం జీవీపురం గ్రామంలో ఆదివారం అడవి పంది బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల సమయంలో గ్రామ సమీపంలోకి వచ్చిన అడవి పంది…

Read More

పీలేరు వద్ద ట్రాక్టర్ బోల్తా.. 9 మందికి గాయాలు

May 17, 2026 | Andhra Pradesh

కేవీపల్లె ముచ్చట్లు: కేవీపల్లె మండలం కలకటవారిపల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 9 మంది కూలీలు గాయపడ్డారు. దామలచెరువు నుంచి 12 మంది కూలీలు మామిడికాయలు కోయడానికి…

Read More

అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

May 17, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మదనపల్లె బీకేపల్లి కాలనీకి చెందిన శ్రీనివాసులు(35),…

Read More