May 8, 2026
Explore

Category: Andhra Pradesh

2791 posts

బస్సు కింద పడి వృద్ధురాలు మృతి.

May 8, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు: విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు కింద పడి వృద్ధురాలు మృతి. విశాఖలో ఉన్న కుమారుడి దగ్గరకు వెళ్లేందుకు బస్టాండుకు వచ్చిన వృద్ధురాలు. ఘటనా…

Read More

గంగమ్మతల్లిని దర్శించుకున్న మంత్రి సత్యకుమార్‌.

May 8, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: గంగ జాతర సందర్భంగా గంగమ్మకు ఊరేగింపుగా సార తీసుకొచ్చిన మంత్రి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తమిళనాడులో విజయ్‌ను గవర్నర్ ఇబ్బంది…

Read More

రోహిణి కార్తె.. మే 25 నుంచి తీవ్ర ఎండలు, జాగ్రత్తలు తప్పనిసరి!

May 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: తెలుగు రాష్ట్రాల్లో మే నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, 2026లో రోహిణి కార్తె మే 25 నుంచి జూన్ 2 వరకు ఉంటుందని,…

Read More

రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం-రాహత్’ వరం

May 8, 2026 | Andhra Pradesh

: రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం గోల్డెన్ అవర్‌లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ. సహాయం చేసిన ‘రహ-వీర్’లకు రూ.25,000 నగదు బహుమతి:జిల్లా ఎస్పీ తుహిన్…

Read More

మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి

May 8, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన…

Read More

ఆడబిడ్డ ప్రతి ఇంటికి మహాలక్ష్మి లాంటిదే: ఎమ్మెల్యే

May 8, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో “బేటీ కో బచావో – బేటీ కో పడావో” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్…

Read More

పెన్షనర్లకు డీఆర్, డిఎన్ఎస్ బకాయిలు చెల్లించాలి- డా. ముని గోపాలకృష్ణ

May 8, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: ప్రభుత్వ పెన్షనర్లకు జనవరి 2026లో చెల్లించాల్సిన 30 నెలల డీఆర్, డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలు అందరికీ జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్…

Read More

కారు–టెంపో ఢీకొని పాడి ఆవు మృతి

May 8, 2026 | Andhra Pradesh

వాల్మీకిపురం ముచ్చట్లు: వాల్మీకిపురం మండలంలో గురువారం సాయంత్రం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పాడి ఆవు మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు విఠలం చెరువు…

Read More

చనువుగా ఉంటూ రూ.5.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు

May 8, 2026 | Andhra Pradesh

వాల్మీకిపురo ముచ్చట్లు: వాల్మీకిపురానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శివానందాన్ని సైబర్ నేరగాడు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు…

Read More

చూడయ్యా వీళ్ళ దుంప తెగ.. ఏం వీళ్ళు కు పోయేకాలం

May 8, 2026 | Andhra Pradesh

కర్ణాటకలో అక్కాతమ్ముళ్ల వివాహం.. కుటుంబాలలో కలకలం చిక్కబళ్లాపూర్ ముచ్చట్లు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో రక్త సంబంధం ఉన్న అక్కాతమ్ముళ్లు వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా…

Read More