May 14, 2026
Explore

Category: Andhra Pradesh

2713 posts

శాంతినగర్‌లో పత్తాలేని పారిశుద్ధ్యం

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని శాంతినగర్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంతో దోమలు ప్రభలి ప్రజలు ఆనారోగ్యం పాలౌతున్నారని గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో చాలా రోజులుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు…

Read More

ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బాలగురవయ్యగారిపల్లెలో నివాసం ఉన్న దళితవాడకు చెందిన మహిళలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డీటి మాధవిని కోరారు. గురువారం మహిళలు తహశీల్ధార్‌ కార్యాలయంకు వచ్చి…

Read More

పాడి ఆవు దొంగతనం

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని మేలుపట్లకు చెందిన వెంకటేష్‌కు చెందిన లక్షరూపాయలు విలువ చేసే పాడి ఆవును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి తీసుకెళ్లారు. గురువారం బాధితుడు…

Read More

16న శ్రీ శనేశ్వరస్వామి జయంతి

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: శ్రీ శనేశ్వరస్వామివారి జయంతిని ఈనెల 16న భక్తి శ్రద్దలతో నిర్వహించనున్నారు. పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయం, రాగానిపల్లె రోడ్డులో…

Read More

దూరదర్శిని కలిపింది ఇద్దరిని సినిమా విడుదలకు సిద్ధం

May 14, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన సువిక్షిత్ బొజ్జా, గీతిక రతన్ జంటగా నటించిన “దూరదర్శిని కలిపింది ఇద్దరిని” సినిమా ఈ నెల 15న…

Read More

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం

May 14, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి…

Read More

ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ మెరుపు దాడులు

May 14, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోటలో గత నాలుగు రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారి శివన్నారాయణ ఆదేశాల మేరకు ఏడీఏ శ్రీలత ఆధ్వర్యంలోని…

Read More

మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా దర్బార్

May 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన స్వగృహంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పోటెత్తారు. సుమారు 125 మంది బాధితులు హాజరై…

Read More

కువైట్‌లో సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన స్వాగతం

May 14, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: రాజంపేట పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గురువారం ఉదయం కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కువైట్‌లో నిర్వహించనున్న మినీ మహానాడు – 2026…

Read More

సాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు

May 14, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు: గుంటూరు – కర్నూలు హైవేపై నాదెండ్ల మండలం సాతులూరు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాతులూరు నుండి చందవరం వెళ్లే దారిలో ఉన్న AMR సంస్థ…

Read More