Category: Andhra Pradesh
2713 posts
శాంతినగర్లో పత్తాలేని పారిశుద్ధ్యం
May 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని శాంతినగర్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంతో దోమలు ప్రభలి ప్రజలు ఆనారోగ్యం పాలౌతున్నారని గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో చాలా రోజులుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు…
Read Moreఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి
May 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బాలగురవయ్యగారిపల్లెలో నివాసం ఉన్న దళితవాడకు చెందిన మహిళలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డీటి మాధవిని కోరారు. గురువారం మహిళలు తహశీల్ధార్ కార్యాలయంకు వచ్చి…
Read Moreపాడి ఆవు దొంగతనం
May 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని మేలుపట్లకు చెందిన వెంకటేష్కు చెందిన లక్షరూపాయలు విలువ చేసే పాడి ఆవును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి తీసుకెళ్లారు. గురువారం బాధితుడు…
Read More16న శ్రీ శనేశ్వరస్వామి జయంతి
May 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: శ్రీ శనేశ్వరస్వామివారి జయంతిని ఈనెల 16న భక్తి శ్రద్దలతో నిర్వహించనున్నారు. పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయం, రాగానిపల్లె రోడ్డులో…
Read Moreదూరదర్శిని కలిపింది ఇద్దరిని సినిమా విడుదలకు సిద్ధం
May 14, 2026 | Andhra Pradesh
గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన సువిక్షిత్ బొజ్జా, గీతిక రతన్ జంటగా నటించిన “దూరదర్శిని కలిపింది ఇద్దరిని” సినిమా ఈ నెల 15న…
Read Moreఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం
May 14, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి…
Read Moreఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ మెరుపు దాడులు
May 14, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోటలో గత నాలుగు రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారి శివన్నారాయణ ఆదేశాల మేరకు ఏడీఏ శ్రీలత ఆధ్వర్యంలోని…
Read Moreమదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా దర్బార్
May 14, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన స్వగృహంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పోటెత్తారు. సుమారు 125 మంది బాధితులు హాజరై…
Read Moreకువైట్లో సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన స్వాగతం
May 14, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గురువారం ఉదయం కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కువైట్లో నిర్వహించనున్న మినీ మహానాడు – 2026…
Read Moreసాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు
May 14, 2026 | Andhra Pradesh
చిలకలూరిపేట ముచ్చట్లు: గుంటూరు – కర్నూలు హైవేపై నాదెండ్ల మండలం సాతులూరు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాతులూరు నుండి చందవరం వెళ్లే దారిలో ఉన్న AMR సంస్థ…
Read More