March 11, 2026
Explore

Category: Andhra Pradesh

1931 posts

March 11, 2026 | Andhra Pradesh

ఎంపిచే ఆర్థిక సహాయం పుంగనూరుముచ్చట్లు: మండలంలోని రాగానిపల్లెకి చెందిన నరసింహులుకు రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. బుధవారం ఈ మేరకు పిఎం…

Read More

శ్రీసుగుటూరు గంగమ్మ జాతరకు పోటేత్తిన జనం

March 11, 2026 | Andhra Pradesh

గెరిగెలతో మోక్కులు చెల్లించిన భక్తులు-గ్రామాల్లో జాతర సందడి పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ప్రజల ఆరాధ్య దైవం ,జమీందారుల కుల దైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరకు భక్తులు పోటేత్తారు. బుధవారం…

Read More

పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక

March 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1977-79 ఇంటర్మీడియట్‌ చదువుకున్న విద్యార్థులు మంగళవారం నాగేంద్ర కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More

వైభవంగా ప్రారంభమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర

March 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: జమీందారుల కుల దైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలిరోజు వైభవంగా ప్రారంభమైంది. తొలుత ప్యాలెస్‌లో అమ్మవారికి జమీందారులు సోమశేఖర్‌ చిక్కరాయల్‌ ,…

Read More

ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.

March 10, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: రేపు ఢిల్లీలో ‘వాట్సప్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం’ ప్రారంభోత్సవం, సదస్సులో పాల్గొననున్న మంత్రి లోకేష్. డిజిటల్ గవర్నెన్స్, సిటిజన్ సర్వీసెస్‌లో పారదర్శకత,…

Read More

నేడు బెంగళూరులో హోటళ్లు బంద్‌..!

March 10, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు: బంద్‌కు పిలుపునిచ్చిన ‘బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్’. హోటళ్లకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల నిలిపివేతపై నిరసన. Tags: Hotels in Bengaluru to remain closed…

Read More

ఏపీలో గ్రామ పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం చర్యలు..!

March 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సరికొత్త సంస్కరణలు.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణ. పంచాయతీలను జనాభా, ఆదాయం ఆధారంగా పునర్‌వ్యవస్థీకరించిన ప్రభుత్వం..…

Read More

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

March 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఉదయం 10.20 గంటలకు సచివాలయానికి వెళ్తారు. ఉదయం 11.30 గంటలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మైనింగ్ శాఖపై సమీక్ష చేస్తారు.…

Read More

ఎల్‌పీజీ సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపు

March 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య ఉన్న బుకింగ్‌ గడువును 21 నుంచి 25…

Read More

135 ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు – జులై, ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు!

March 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: 135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్‌ యూనిట్లు పీఎం ఈ-డ్రైవ్‌ తొలిదశలో 135 చోట్ల ఏర్పాటు కారు, బైక్‌, ఆటోలు, భారీ వాహనాల ఛార్జింగ్‌కు సదుపాయాలు ఏప్రిల్‌లో…

Read More