June 23, 2026
Explore

Category: Andhra Pradesh

4087 posts

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

June 23, 2026 | Andhra Pradesh

తూర్పుగోదావరి ముచ్చట్లు: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిశలేరు – రంగంపేట మధ్య టాటా ఏస్ గూడ్స్ వాహనం టైరు…

Read More

ఏపీ లో మిస్ అయిన విద్యార్థులు ఢిల్లీ లో ట్రేస్ అయ్యారు

June 23, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: చేబ్రోలు మండలంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో కనిపించారు. దేశ రాజధానిని చూడాలనే కోరికతో వారంతా అక్కడికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో…

Read More

సిబిఐకి పల్నాడు ఎస్పీ

June 23, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బొడ్డేపల్లి కృష్ణారావు కేంద్ర సర్వీసుకు బదిలీ అయ్యారు. కేంద్ర హోమ్ శాఖకు చెందిన కీలక విభాగమైన సి బి…

Read More

భర్త నుంచి ప్రాణహాని.. ఎస్పీకి ఫిర్యాదు

June 23, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లాముచ్చట్లు: భర్త నుంచి ప్రాణహాని ఉందని ఓ యువతి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేసింది. లక్కిరెడ్డిపల్లి మండలం, మద్దిరేవుల పంచాయతీ, అప్పలరాజుగారి పల్లెకు…

Read More

ఇంటి స్థలం కబ్జా అడ్డుకున్నందుకు దాడి..-ఎస్ఐ కేసు కట్టలేదని ఎస్పీకి ఫిర్యాదు

June 23, 2026 | Andhra Pradesh

-ఎస్ఐ కేసు కట్టలేదని ఎస్పీకి ఫిర్యాదు మదనపల్లె టౌన్ ముచ్చట్లు: ఇంటి స్థలం కబ్జా కాకుండా అడ్డుకున్నందుకు దాడి చేసినా ఎస్ఐ కేసు నమోదు చేయలేదంటూ బాధితురాలు…

Read More

మదనపల్లె అభివృద్ధి శూన్యం.. హామీలు ఎక్కడ?: ఎంపీ విమర్శలు

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.…

Read More

పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు: మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు గంగులప్ప, జయలక్ష్మి సీసీ కెమెరా ఏర్పాటు చేశారని జిల్లా ఎస్పీకి…

Read More

అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు: మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల ఓ నాయి బ్రాహ్మణుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి…

Read More

మదనపల్లెలో 8వ తరగతి విద్యార్థి అదృశ్యం

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం మల్లెల…

Read More

అత్తింటి వేధింపులతో నవవధువు ఆత్మహత్యాయత్నం

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు: మదనపల్లెలో అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎనుములవారిపల్లికి చెందిన మౌనిక (20)కు నాలుగు…

Read More