Category: Andhra Pradesh
1974 posts
ఒంటిమిట్ట కళ్యాణోత్సవ ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
March 28, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఏప్రిల్ 1వ తేదిన ఒంటిమిట్టలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై శనివారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి…
Read Moreఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
March 28, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్ శనివారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు దాత…
Read Moreఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
March 28, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రమాకాంత్ శెట్టి శనివారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించారు. మేరకు దాత…
Read Moreధ్వజారోహణంతో వైభవంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
March 28, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు:
Read Moreవేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం
March 28, 2026 | Andhra Pradesh
ఒంటిమిట్ట ముచ్చట్లు: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం…
Read Moreతిరుపతి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను ఊరేగింపు
March 28, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: మార్చి 28 శనివారం ఉదయం 9 గం.లకు తిరుపతి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా తిరుపతి శ్రీ కోదండరామ స్వామి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
March 28, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 67,526 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreవిశ్రాంత ఉద్యోగుల వై ద్యశిబిరానికి స్పందన
March 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో శనివారం ఆసంఘ ప్రతినిదులు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శిబిరానికి 70 మంది…
Read Moreకాలుష్య నివారణకు కృషి చేస్తాం
March 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: సమాజంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిన చేశారు. శనివారం హెచ్ఎం లక్ష్మణకుమార్రెడ్డి ఆధ్వర్యంలో లీనార్డ్ హైస్కూల్లో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర…
Read Moreఅధికారుల నిర్లక్షం పూలతోటల్లోకి నీరు
March 28, 2026 | Andhra Pradesh
లక్షల్లో నష్టం పుంగనూరుముచ్చట్లు: ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్షంతో కౌలురైతు పొలంలో నాటికి పూలతోటల్లోకి హంద్రినీవా నీరు వదలడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. మండలంలోని గుడిసెబండకు…
Read More