Category: Andhra Pradesh
1977 posts
జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు
April 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: స్వాతంత్య్ర సమరయోధుడు , మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో మాజీ ఎంపి రెడ్డెప్ప అంబేద్కర్ విగ్రహానికి,…
Read Moreచీమనపల్లెలో 10 నుంచి ఉరుసు
April 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్జాన్పాక్షావలిబాబా వారి ఉరుసు ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నట్లు కమిటి అధ్యక్షుడు అష్రఫ్ తెలిపారు.…
Read Moreరూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా
April 4, 2026 | Andhra Pradesh
అవినీతి మత్తులో రెవెన్యూ అధికారులు పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గుడిసెబండ గ్రామానికి చెందిన సర్వేనెంబరు: 291/3లో గల రూ.2 కోట్లరూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని క్వారీ యజమాని…
Read Moreశ్రీసోమేశ్వరస్వామికి మహారుద్రాభిషేకం
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామికి శనివారం మహరుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి మధ్యాహ్నం అన్నలింగార్చన, మహానైవేద్యం సమర్పించి, పుష్పాలతో ప్రత్యేకంగా…
Read Moreపూరిగుడిసె దగ్ధం
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అగ్నిప్రమాదంలో పూరిగుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని బర్నేపల్లెలో శనివారం వేకువజామున జరిగింది. మండలంలోని బర్నేపల్లెకి చెందిన మాధవి పూరిగుడిసెకు ప్రమాదవశాత్తు ఇంట్లోని దీపం క్రింద పడటంతో…
Read Moreఅప్పులబాధతో వ్యక్తి మృతి
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అప్పులబాధతో ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. శనివారం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.…
Read Moreటీటీడీ చైర్మన్ బిఆర్నాయుడు రాజీనామ చేయాలి
April 4, 2026 | Andhra Pradesh
లేదా ప్రభుత్వం తొలగించాలి పుంగనూరుముచ్చట్లు: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల-తిరుపతి ఆలయ బోర్డు చైర్మన్ బిఆర్నాయుడు అశ్లీల కార్యక్రమాలతో కలంకితుడైన తక్షణమే ఆయన రాజీనామ చేయాలని , లేదా…
Read Moreమధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నపిల్లల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వెంకటపద్మలత, గాంధిబాబు లు శనివారం హెచ్చరించారు.…
Read Moreసైబర్ మాయగాళ్ల ‘ఉచిత’ వలకు చిక్కకండి!
April 4, 2026 | Andhra Pradesh
💠‘ప్రీ వై-ఫై’ ప్రమాదాలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరిక. 👉సోషల్ మీడియాలో పుకార్లొద్దు.. బాధ్యతగా ఉండండి. – జిల్లా ఎస్పీ. మదనపల్లె ముచ్చట్లు: ఆధునిక కాలంలో…
Read Moreఅమరావతి పై దుష్ప్రచారం
April 4, 2026 | Andhra Pradesh
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై నిన్న చేసిన అసత్య వాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో…
Read More