May 15, 2026
Explore
ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యం..తొలగించిన రోగి కాలును పీక్కు తిన్న కుక్క

ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యం..తొలగించిన రోగి కాలును పీక్కు తిన్న కుక్క

May 15, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యం బయటపడింది.

ఆక్సిజన్ ప్లాంట్ వద్ద రోగికి తీసేసిన కాలును కుక్క పీక్కు తింటున్న దృశ్యం కలకలం రేపింది.

ఆ కాలు ఆసుపత్రిలో తొలగించినదేనా లేక మరెక్కడిదైనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనతో ఆసుపత్రిలోని రోగులు భయాందోళనకు గురయ్యారు.

Tags: Negligence at Government Hospital: Dog Devours Patient’s Amputated Leg