May 15, 2026
Explore
నేడు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.

నేడు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.

May 15, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం.

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం అందజేయనున్న సీఎం చంద్రబాబు.

1,527 మంది నిర్వాసితులకు R & R కింద రూ.307 కోట్ల పరిహారంతో పాటు, పట్టాల పంపిణీ.

Tags: CM Chandrababu meets with Polavaram project displaced persons today.