Category: Andhra Pradesh
1974 posts
బాబాసాహెబ్కు ఘన నివాళులు
April 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరు అమలు చేయాలని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పట్టణంలో…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
April 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 72,724 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreఅంబేద్కర్ ఆలోచనలు ఈ దేశ భవిష్యత్తుకు వెలుగు దీపం”: సుగవాసి
April 14, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాయచోటిలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…
Read Moreసామాజిక సమరసత కోసం పోరాటం సాగించిన ధైర్యశాలి అంబేద్కర్ : APUS
April 14, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఆధ్వర్యంలో రాయచోటి మాసాపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా మంగళవారం నివాళులర్పించారు.అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నరసింహులు, జి.…
Read Moreనాటుసారా విక్రయిస్తున్న 8 మంది అరెస్టు
April 14, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: పులివెందులలో గంజాయి సరఫరా చేస్తున్న పదిమంది, నాటుసారా విక్రయిస్తున్న 8 మంది అరెస్టు..! నిందితుల నుంచి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటుసారా…
Read Moreదేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర..
April 14, 2026 | Andhra Pradesh
ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు! అమరావతిముచ్చట్లు: భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకోసం ‘గజ్వా-ఏ-హింద్’ (భారత్పై యుద్ధం) ప్రారంభించామని విజయవాడ…
Read Moreమదనపల్లెలో కిలో టమాటా రూ.28
April 14, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె స్థానిక టమాటా మార్కెట్లో కిలో టమాటా ధర రూ.28గా నమోదైంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు సుమారు 174 మెట్రిక్ టన్నుల…
Read Moreబిహార్ సీఎం పదవికి నితీష్కుమార్ రాజీనామా..!
April 14, 2026 | Andhra Pradesh
బిహార్ ముచ్చట్లు: బిహార్ గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించిన నితీష్కుమార్. 21 ఏళ్లపాటు సుదీర్ఘంగా బిహార్ సీఎం పదవిలో కొనసాగిన నితీష్కుమార్..! కాసేపట్లో బిహార్ కొత్త సీఎం…
Read Moreభారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి – కలెక్టర్
April 14, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.…
Read Moreరూ.26.46 కోట్లతో జలధార – జలహారతి పనులు
April 14, 2026 | Andhra Pradesh
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో భూగర్భ జల మట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని…
Read More