April 12, 2026
Explore

Category: Andhra Pradesh

1977 posts

కుక్కల దాడిలో దుప్పి మృతి

April 12, 2026 | Andhra Pradesh

వీరబల్లి ముచ్చట్లు: వీరబల్లి మండలం గడికోట గ్రామం పెద్దూర్లో కొండపై నుంచి నీటి కోసం దిగిన దుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.…

Read More

యూపీఐ పేమెంట్స్‌కు పదేళ్లు పూర్తి.. 49 శాతం వాటాతో భారత్‌దే అగ్రస్థానం..!

April 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ❇️భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ…

Read More

రగులుతున్న గుడిసివారిపల్లె: నిప్పు పెట్టడంతో కాలుతున్న బైక్

April 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలం, గుడిసి వారిపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పర దారులు చేసుకుని…

Read More

అమెరికా ఇరాన్‌ మధ్య చర్చలు విఫలం..

April 12, 2026 | Andhra Pradesh

అర్ధాంతరంగా చర్చలు ముగించి వెళ్లిపోయిన జేడీ వాన్స్‌ బృందం అమెరికా ముచ్చట్లు: ❇️పశ్చిమాసియా యుద్ధాన్ని(US-Iran war) ముగించేందుకు చేపట్టిన చర్యలు విఫలమైనట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచ ఇంధన మార్కెట్లను…

Read More

2025-26లో రికార్డు స్థాయిలో తిరుమల

April 12, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: 📍శ్రీవారి దర్శనాలు2023-24, 2024-25లో..రోజుకు శ్రీవారిని 📍దర్శించుకున్న 70వేల మంది భక్తులు 📍2025-26లో రోజుకు 73 వేలకు చేరిన భక్తుల సంఖ్య 📍గతంతో పోలిస్తే 4.57శాతం…

Read More

కడప తాలూకా సిఐ గా ఒంటిమిట్ట సిఐ నరసింహ రాజు

April 12, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు: ప్రస్తుత సిఐ రెడ్డప్ప ను విఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ.. ఇటీవల అలంఖాన్ పల్లె లో దస్తగిరి అనే వ్యక్తిని గంజాయి…

Read More

87 లక్షల రూపాయలు గోల్ మాల్

April 12, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోఎటిఎంలలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్ మాల్ CMS ఉద్యోగి డబ్బులు మాయం చేసినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు…

Read More

త్వరలో మరో రెండు వందేభారత్‌ స్లీపర్ రైళ్లు

April 12, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు: బెంగళూరు, ముంబై మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో తేదీ ప్రకటించనున్న రైల్వే శాఖ ఈ ఏడాది చివరినాటికి..12 వందే భారత్ స్లీపర్ రైళ్లు…

Read More

ఇతగాడు మామూలోడు కాదు

April 12, 2026 | Andhra Pradesh

మధ్యప్రదేశ్‌ముచ్చట్లు: సినిమాల్లో హీరోలు నీళ్లలో దాక్కుని పైపుతో గాలి పీల్చుకోవడం చూసుంటారు కదా? మధ్యప్రదేశ్‌లో ఒక దొంగ దాన్ని రియల్ లైఫ్‌లో హీరో లెక్క ట్రై చేశాడు.రైళ్లలో…

Read More

ప్రముఖ గాయని ఆశాభోస్లే కన్నుమూత

April 12, 2026 | Andhra Pradesh

ముంబై ముచ్చట్లు: ప్రముఖ గాయని ఆశాభోస్లే (92) కన్నుమూత ముంబై బ్రీచ్‌క్యాండీఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జననం. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు ఆశాభోస్లే…

Read More