April 5, 2026
Explore

Category: Andhra Pradesh

1977 posts

జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

April 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: స్వాతంత్య్ర సమరయోధుడు , మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌లో మాజీ ఎంపి రెడ్డెప్ప అంబేద్కర్‌ విగ్రహానికి,…

Read More

చీమనపల్లెలో 10 నుంచి ఉరుసు

April 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా వారి ఉరుసు ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నట్లు కమిటి అధ్యక్షుడు అష్రఫ్‌ తెలిపారు.…

Read More

రూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా

April 4, 2026 | Andhra Pradesh

అవినీతి మత్తులో రెవెన్యూ అధికారులు పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గుడిసెబండ గ్రామానికి చెందిన సర్వేనెంబరు: 291/3లో గల రూ.2 కోట్లరూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని క్వారీ యజమాని…

Read More

శ్రీసోమేశ్వరస్వామికి మహారుద్రాభిషేకం

April 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామికి శనివారం మహరుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి మధ్యాహ్నం అన్నలింగార్చన, మహానైవేద్యం సమర్పించి, పుష్పాలతో ప్రత్యేకంగా…

Read More

పూరిగుడిసె దగ్ధం

April 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: అగ్నిప్రమాదంలో పూరిగుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని బర్నేపల్లెలో శనివారం వేకువజామున జరిగింది. మండలంలోని బర్నేపల్లెకి చెందిన మాధవి పూరిగుడిసెకు ప్రమాదవశాత్తు ఇంట్లోని దీపం క్రింద పడటంతో…

Read More

అప్పులబాధతో వ్యక్తి మృతి

April 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: అప్పులబాధతో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. శనివారం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.…

Read More

టీటీడీ చైర్మన్‌ బిఆర్‌నాయుడు రాజీనామ చేయాలి

April 4, 2026 | Andhra Pradesh

లేదా ప్రభుత్వం తొలగించాలి పుంగనూరుముచ్చట్లు: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల-తిరుపతి ఆలయ బోర్డు చైర్మన్‌ బిఆర్‌నాయుడు అశ్లీల కార్యక్రమాలతో కలంకితుడైన తక్షణమే ఆయన రాజీనామ చేయాలని , లేదా…

Read More

మధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు

April 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నపిల్లల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వెంకటపద్మలత, గాంధిబాబు లు శనివారం హెచ్చరించారు.…

Read More

సైబర్‌ మాయగాళ్ల ‘ఉచిత’ వలకు చిక్కకండి!

April 4, 2026 | Andhra Pradesh

💠‘ప్రీ వై-ఫై’ ప్రమాదాలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరిక. 👉సోషల్ మీడియాలో పుకార్లొద్దు.. బాధ్యతగా ఉండండి. – జిల్లా ఎస్పీ. మదనపల్లె ముచ్చట్లు: ఆధునిక కాలంలో…

Read More

అమరావతి పై దుష్ప్రచారం

April 4, 2026 | Andhra Pradesh

రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై నిన్న చేసిన అసత్య వాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో…

Read More