Category: Andhra Pradesh
1929 posts
మహిళా దినోత్సవ వేడుకలు
March 8, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తి ముచ్చట్లు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట…
Read Moreబొజ్జల బృందమ్మ కి మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలిపిన టైలర్స్ సంఘ నాయకులు
March 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: అంతర్జాతీయ “జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ” “బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి”” మాతృమూర్తి “బొజ్జల బృందమ్మ ని కలిసి దుశ్యాలతో సత్కరించి…
Read Moreమహిళా దినోత్సవం సందర్భంగా “తేజోవతి” కి ఘన సన్మానం
March 8, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తీ ముచ్చట్లు: దేశాభివృద్ధిలో స్త్రీల శక్తీ హర్షణీయం…ప్రతి ఒక్కరు మహిళలోకాన్ని గౌరవించండి మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో జీపాలెం తేజోవతి, చిన్నా రెడ్డి,…
Read Moreమహిళా దినోత్సవ వేడుకలు
March 7, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయుల సేవలు కొనియాడి శనివారం సాయంత్రం వారిని సత్కరించారు. ఎంఈవోలు నటరాజారెడ్డి , రెడ్డెన్నశెట్టి , ఎస్టీయు…
Read Moreజాతరకు టీషర్టులు పంపిణీ
March 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణానికి చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ భానుప్రసాద్ తన సొంత నిధులతో 100 టీషర్టులు జాతర సిబ్బందికి పంపిణీ చేశారు. శనివారం ప్యాలెస్ ఆవరణంలో ఆయన టీషర్టులను…
Read Moreగ్రామీణ ప్రజలకు రోటరీసేవలు
March 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడ రోటరీ క్లబ్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోటరీ గవర్నర్ బిఆర్.శ్రీధర్ తెలిపారు. శనివారం ఆయన పుంగనూరులో రోటరీక్లబ్…
Read Moreన్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు
March 7, 2026 | Andhra Pradesh
జిల్లా జడ్జి అరుణసారిక పుంగనూరుముచ్చట్లు: న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. శనివారం ఆమె పుంగనూరుకు చేరుకున్నారు. సీనియర్…
Read Moreశ్రీ సుగుటూరు గంగమ్మ జాతర
March 7, 2026 | Andhra Pradesh
-10,11న రెండు రోజులు కోలాహలం పుంగనూరుముచ్చట్లు: శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఈనెల 10, 11 తేదీలు మంగళ, బుధవారాలలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతియేటా జాతరకు మాజి మంత్రి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
March 7, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 66,855 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్
March 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం. 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్న సీఎం చంద్రబాబు. సోషల్…
Read More