అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో 40 మంది సివిల్ జడ్జిల బదిలీకి సంబంధించిన వివరాలు:
రాష్ట్రవ్యాప్తంగా 40 మంది సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) బదిలీ అయ్యారు.
రిజిస్ట్రార్ విజిలెన్స్ ఈ బదిలీ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేశారు.
బదిలీ అయిన జడ్జిలు మే 11వ తేదీ లోపు కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
Tags: Details regarding the transfer of judges