Category: Andhra Pradesh
5287 posts
నిమనపల్లి వద్ద డ్రోన్ కెమెరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు
July 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె సిటిఎంరోడ్డులో దొంగల ముఠా తుపాకులుచూపి శనివారం వేకువజామున ఎస్బిఐ ఏటీఎంయంత్రాన్ని దొంగలించడం పాఠకులకు తెలిసిందే. సమాచారం అందుకున్న జిల్లాఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్…
Read Moreఐదుగురిపై చీటింగ్ కేసు
July 25, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: గోల్డ్ కంపెనీల సిబ్బంది ఫిర్యాదు మేరకు ఐదుగురిపై రెండు చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ నాగేశ్వరరావు చెప్పారు. ఎస్ఐ కథనం మేరకు..…
Read Moreమదనపల్లె సబ్రిజిస్ట్రార్ కార్యాలయ ఏసీబీ కేసులో శాఖాపరమైన విచారణ
July 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో 2020లో నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించి శాఖాపరమైన విచారణ శుక్రవారం నిర్వహించారు. విచారణ అధికారి, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ శ్రీరామ్…
Read Moreపీలేరు నియోజకవర్గంలో 28,567 అన్కలెక్టబుల్ ఓట్లు
July 25, 2026 | Andhra Pradesh
పీలేరుముచ్చట్లు: పీలేరు నియోజకవర్గంలో మొత్తం 2,36,532 ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 2,07,965 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. 5,743 ఓట్లు 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదు. అలాగే…
Read Moreరాయచోటి నియోజకవర్గంలో 14,417 ఓట్లు మ్యాపింగ్ కాలేదు
July 25, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం ముగియడంతో రాయచోటి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 2,58,163 ఓట్లు…
Read Moreఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏడీఏ శివకుమార్
July 25, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోట పట్టణంలోని ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలను వ్యవసాయాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. పుంగనూరు ఏడీఏ శివకుమార్, బి.కొత్తకోట ఏవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిపిన…
Read Moreసింహవాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ సౌమ్యనాథస్వామి
July 24, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నందలూరు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు యోగ నరసింహ స్వరూపంలో సింహవాహనంపై…
Read More25న కంటి వైద్యశిబిరం
July 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శంకర్నేత్రాలయ వారిచే ప్రతి నెల…
Read Moreతల్లిదండ్రుల ఆశయాలు నేరవేర్చాలి
July 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతగానో శ్రమిస్తున్నారని , వారి ఆశయాలను నేరవేర్చాలని అన్నమయ్య జిల్లా డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని బండ్లపల్లెలో…
Read Moreఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి లక్షరూపాయలు విరాళం
July 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఈడిగపల్లె వద్ద గ్రామస్తులు కలసి నూతనంగా నిర్మిస్తున్న శ్రీ చంద్రమౌలీశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్షరూపాయలు విరాళం ఇచ్చారు.…
Read More