April 4, 2026
Explore

Category: Andhra Pradesh

1977 posts

నూజివీడు రైస్ పుల్లింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం..!

April 4, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు: కేసులో ఏ-1గా దాచేపల్లి శ్రీనివాస్‌రావు, ఏ-2గా నూజివీడు చర్చి పాస్టర్ రేపాని ప్రసన్న కుమార్. కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఒంగోలు సహా అనేక జిల్లాల్లో…

Read More

అత్యాచార యత్నం నిందితులపై చర్యలకు సీఎం బాబు ఆదేశం..!

April 4, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని తెలిపిన అధికారులు. నిందితుడ్ని అరెస్టు చేసి,…

Read More

సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవoలో లోకేష్.

April 4, 2026 | Andhra Pradesh

సింధనూరు ముచ్చట్లు: కేంద్రమంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి సైనిక్ స్కూల్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. Tags: Lokesh at the inauguration…

Read More

సింధనూరులో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా తెలుగు ప్రజల నీరాజనం..!

April 4, 2026 | Andhra Pradesh

కర్ణాటక ముచ్చట్లు: దారిపొడవునా మంత్రి నారా లోకేష్ కు పూలతో స్వాగతం.. యువగళం జెండాలు చేతబూని ‘జై లోకేష్’ అంటూ నినదించిన స్థానిక తెలుగు ప్రజానీకం..! ప్రతిఒక్కరికీ…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

April 4, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 68,445 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

టిటిడి పవిత్రతను కాపాడండి!

April 4, 2026 | Andhra Pradesh

బి.ఆర్.నాయుడిని వెంటనే తొలగించండి!ఆర్.కె.రోజా & భూమన కరుణాకర్ రెడ్డి‌ డిమాండ్ ! *వడమాల పేట ముచ్చట్లు: 🔅వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ముందు…

Read More

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

April 4, 2026 | Andhra Pradesh

తిరుప‌తి ముచ్చట్లు: – రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శ‌నివారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది.…

Read More

టీటీడీకి రూ.10.10 లక్షలు విరాళం

April 4, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: అనంతపురానికి చెందిన వి.ఎస్.రవి కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలోని టీటీడీ…

Read More

తిరుమల పవిత్రత కాపాడాలి – వైఎస్సార్‌సీపీ నేతలు

April 4, 2026 | Andhra Pradesh

రామాపురం ముచ్చట్లు: రామాపురం మండలం, హసనాపురం యర్రంగివాండ్లపల్లె తిరుమల పవిత్రతను కాపాడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ పిలుపు మేరకు హసనాపురం…

Read More

మరింత భీకరంగా అమెరికా-ఇరాన్ వార్.

April 4, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు: వరుసగా అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్. గంటల వ్యవధిలోనే F–15, A-10 వార్ థగ్, F-35 కూల్చివేత, ఓ పైలట్ సేఫ్, మరొకరి కోసం…

Read More