Category: Andhra Pradesh
1935 posts
పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణల దృష్ట్యా ఎయిర్లైన్స్కు డీజీసీఏ కీలక సూచనలు..!
March 20, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: గల్ఫ్లోని కొన్ని గగనతలాలకు దూరంగా ఉండాలన్న డీజీసీఏ. తక్షణ పటిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలని డీజీసీఏ వెల్లడి. భద్రతాపరమైన ప్రమాద అంచనాల్లో భాగంగా డీజీసీఏ సూచనలు.…
Read Moreఆంధ్రుల అందాల నటుడు మహిళ ప్రేక్షకులు ఆరాధ్య నటుడు శోభన్ బాబు వర్ధంతి
March 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 – మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా…
Read Moreలక్షకు రెండు లక్షలు అంటూ ఘరానా మోసం..!
March 20, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: గుంటూరులో నవ్యశ్రీ వారాహి కన్సల్టెన్సీ నిర్వాకం…తప్పు పూర్ణచంద్రరావుది… కాదు… అత్యాశ పడిన వారిదే…. గుంటూరు అరండల్ పేట పదహారవ లైన్ లో కార్యాలయం ఏర్పాటు…
Read Moreగల్ఫ్ గజగజ…ఖతార్లోని కీలక రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు
March 20, 2026 | Andhra Pradesh
దుబాయ్ ముచ్చట్లు: నౌకలపైకీ క్షిపణులు, డ్రోన్లు..ఇజ్రాయెల్ ఉత్తర విద్యుత్ గ్రిడ్ పైనా దాడి.. లక్షల మంది షెల్టర్ లోకి సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడితో…
Read Moreఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి?
March 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కొత్త స్మార్ట్ ఫోన్లలో ఆధార్ యాప్ ను డిఫాల్ట్ గా చేర్చి, ఫోన్ ఆన్ చేయగానే బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఆధార్…
Read Moreమృతదేహం తెలుగుగంగ కాలువలో లభ్యం
March 20, 2026 | Andhra Pradesh
మూడు రోజుల క్రితం చాగణం గ్రామానికి చెందిన బంకాపురి మణికంఠ(20) అనే యువకుడు కనపడకుండా పోగా అతని మృతదేహం తెలుగుగంగ కాలువలో లభ్యం నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు…
Read Moreయుద్ధం ప్రభావం వలన వంట గ్యాస్ కొరత…
March 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: అధికారులేమో గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు పై గ్యాస్ ప్రభావం వలన, కొన్ని మూతపడ్డాయి మరికొన్ని అధిక ధరలకు…
Read Moreగోదావరిలో ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు
March 20, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: విజయవాడ గోదావరిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సతీష్ కూడా ఉన్నారు. సమాచారం…
Read Moreగోదావరిలో విషాదం.. 5 మంది బీటెక్ విద్యార్థులు గల్లంతు
March 20, 2026 | Andhra Pradesh
గోదావరి ముచ్చట్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో…
Read Moreవైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు.
March 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు..! వైఎస్ మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే.. ఆస్తుల…
Read More