Category: Andhra Pradesh
4591 posts
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 7, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 81,692 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreశాస్త్రోక్తంగా విజయవాడ ఎస్వీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
July 7, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: వార్షికోత్సవానికి ఆధ్యాత్మికంగా ముస్తాబైన ఆలయం జూలై 8న జరగనున్న విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో అత్యంత పవిత్రమైన కోయిల్…
Read Moreటీటీడీకి రూ.11 లక్షలు విరాళం
July 7, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: హైదరాబాద్ కు చెందిన ఎస్కే ఎంటర్ ప్రైజర్స్ సంస్థ మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించింది. Tags:Rs.…
Read Moreఇంద్రకీలాద్రిపై ‘ఆషాఢ మాస మహోత్సవాలు’ నిర్వహణపై అధికారుల సమీక్ష.
July 7, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: ఈ నెల 15 నుంచి ఆగస్టు 12 వరకు ‘ఆషాఢ మాస మహోత్సవాలు’ నిర్వహణ. ప్రతిరోజు అమ్మవారికి ‘పంచ వారాహి’ మంత్రాలతో విశేష పూజలు,…
Read Moreఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు.
July 7, 2026 | Andhra Pradesh
ప.గో. జిల్లా ముచ్చట్లు: జూమ్ మీటింగ్లో ఆక్వా సమస్యలపై చర్చ. రొయ్యల ఫీడ్ ధరలు తగ్గించలేమన్న కంపెనీలు. రొయ్యల కొనుగోలు ధర పెంచాలని, ప్రాసెసింగ్ యూనిట్ల మోసాలు…
Read MoreLG కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ‘యున్-జు కోహ్’తో మంత్రి నారా లోకేష్ భేటీ.
July 7, 2026 | Andhra Pradesh
సియోల్ (సౌత్ కొరియా)ముచ్చట్లు: మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి. కాకినాడ పోర్టు సమీపంలో…
Read Moreకేరళలో వరద బీభత్సం..!
July 7, 2026 | Andhra Pradesh
కేరళ ముచ్చట్లు: వయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసం. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు. ఘటనాస్థలానికి చేరుకున్న NDRF బృందాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు. Tags:…
Read Moreచాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భీమవరం పర్యటన..!
July 7, 2026 | Andhra Pradesh
పశ్చిమ గోదావరి ముచ్చట్లు: వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ చాలా కాలానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే సత్తా కలిగిన ప్రాంతం…
Read Moreకేంద్రం శుభవార్త.. EPF డిపాజిట్లపై వడ్డీ జమ ప్రారంభం…
July 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ (EPF) డిపాజిట్లపై 8.25% వడ్డీ…
Read Moreఒడిశా పారాదీప్ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు
July 7, 2026 | Andhra Pradesh
ఒడిశా ముచ్చట్లు: బోటులోని 10 మంది ఏపీ మత్స్యకారులు క్షేమం ఇంజిన్లో సాంకేతిక లోపంతో సముద్రంలో నిలిచిన బోటు ప్రతికూల వాతావరణంలో అప్రమత్తమైన అధికారులు మత్స్యకారులను కాపాడిన…
Read More