Category: Andhra Pradesh
4955 posts
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు
July 17, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: ఆదిలాబాద్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. సోనాల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన…
Read Moreవావ్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ఎంతుందంటే?
July 17, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ముచ్చట్లు: 👉24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,43,280 గా ఉంది. 👉22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై…
Read Moreదేశ చరిత్రలో సరికొత్త శకం.. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం నేడే.. వావ్.. ఇన్ని ప్రత్యేకతలా..?
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. రైల్వే చరిత్రలో తొలిసారిగా హైడ్రోజన్ రైలు నేడు పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ స్వయంగా తన చేతుల…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 17, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు 63,556 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreనేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..!
July 17, 2026 | Andhra Pradesh
చండీగఢ్ ముచ్చట్లు: హరియాణా, చండీగఢ్, పంజాబ్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం. పీజీఐఎంఈఆర్లో కొత్త కేంద్రాల ప్రారంభం. Tags: Prime…
Read Moreరాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి. మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి. జూన్ 26 నుంచి జూలై 16…
Read Moreతెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు….
July 17, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది… ఉత్తర, ఈశాన్య జిల్లాలైన ఆదిలాబాద్,…
Read Moreబోయకొండ భక్తుల ఆటోను ఢీకొన్న ఆర్టీసి
July 16, 2026 | Andhra Pradesh
5 మందికి గాయాలు పుంగనూరుముచ్చట్లు: బోయకొండ గంగమ్మను దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తుల ఆటోను ఆర్టీసి బస్సు మండలంలోని కృష్ణాపురం వద్ద ఢీకొనగా 5 మంది…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 16, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 82,255 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreసాక్షాత్కార వైభవోత్సవాలకు ముస్తాబైన శ్రీనివాసమంగాపురం ఆలయం
July 16, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మూడు రోజుల పాటు వైభవంగా వాహన సేవలు జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ…
Read More