July 17, 2026
Explore

Category: Andhra Pradesh

4955 posts

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

July 17, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు: ఆదిలాబాద్‌లో లంచం తీసుకుంటూ ఇద్దరు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. సోనాల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన…

Read More

వావ్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ఎంతుందంటే?

July 17, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ముచ్చట్లు: 👉24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,43,280 గా ఉంది. 👉22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై…

Read More

దేశ చరిత్రలో సరికొత్త శకం.. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం నేడే.. వావ్.. ఇన్ని ప్రత్యేకతలా..?

July 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. రైల్వే చరిత్రలో తొలిసారిగా హైడ్రోజన్ రైలు నేడు పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ స్వయంగా తన చేతుల…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

July 17, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు 63,556 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..!

July 17, 2026 | Andhra Pradesh

చండీగఢ్‌ ముచ్చట్లు: హరియాణా, చండీగఢ్‌, పంజాబ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ. రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం. పీజీఐఎంఈఆర్‌లో కొత్త కేంద్రాల ప్రారంభం. Tags: Prime…

Read More

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!

July 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి. మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి. జూన్ 26 నుంచి జూలై 16…

Read More

తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు….

July 17, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది… ఉత్తర, ఈశాన్య జిల్లాలైన ఆదిలాబాద్,…

Read More

బోయకొండ భక్తుల ఆటోను ఢీకొన్న ఆర్టీసి

July 16, 2026 | Andhra Pradesh

5 మందికి గాయాలు పుంగనూరుముచ్చట్లు: బోయకొండ గంగమ్మను దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తుల ఆటోను ఆర్టీసి బస్సు మండలంలోని కృష్ణాపురం వద్ద ఢీకొనగా 5 మంది…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

July 16, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 82,255 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

సాక్షాత్కార వైభవోత్సవాలకు ముస్తాబైన శ్రీనివాసమంగాపురం ఆలయం

July 16, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మూడు రోజుల పాటు వైభవంగా వాహన సేవలు జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ…

Read More