Category: Andhra Pradesh
3413 posts
ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.
May 25, 2026 | Andhra Pradesh
మచిలీపట్నం ముచ్చట్లు: కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు మూలం ఎంఎస్ఎంఈలు. మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రమ శకానికి శ్రీకారం.. యువతకు ఉపాధి, బందరు అభివృద్ధికి ఇది కీలక…
Read Moreశంకరయ్య కుటుంభానికి అండగా ఉంటాం
May 25, 2026 | Andhra Pradesh
సోమలముచ్చట్లు: సోమల మండలం గురికానివారిపల్లెలో వైఎస్సార్సిపి నాయకుడు శంకరయ్య కుమారుడు రాజశేఖర్ (31 ) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే…
Read Moreఇవాళ రాత్రి 8:24 గంటలకు.. రోహిణి కార్తె ఆరంభం
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రోహిణి కార్తె ఈరోజు రాత్రి 8:24 గంటలకు ప్రారంభం కానుందని పంచాంగం చెబుతోంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి.…
Read Moreస్వల్పంగా పెరిగిన బంగారం ధర..
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.320 పెరిగి రూ.1,59,380కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.300 పెరిగి రూ.1,46,610కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
Read Moreమసీదుకు అనుభవం సర్టిఫికెట్ మంజూరు చేయాలి
May 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని భగత్సింగ్ కాలనీలో ఉన్న మసీదుకు అనుభవం సర్టిఫికెట్ మంజూరు చేయాలని మసీదు పెద్దలు తహశీల్ధార్ను కోరారు. సోమవారం గ్రీవెన్సడేలో మస్జిద్ఏ మహమ్మదీయ అని రికార్డుల్లో…
Read More27న మానటరింగ్ కమిటి సమావేశం
May 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటి సమావేశం ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ రాము సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
Read Moreశుభారాం డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లు
May 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని ఎన్ఎస్.పేటలో గల శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశులు తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.…
Read Moreజూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు.
May 25, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: సెలవుల్లో రోజుకు 4 బెంచ్లు పనిచేస్తాయంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన సుప్రీంకోర్టు. సెలవుల్లో అత్యవసర కేసులను విచారించనున్న 4 బెంచ్లు. కోర్టు పాక్షికంగా పనిచేసే…
Read Moreరోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం? రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే ‘రోహిణి కార్తె’ (Rohini Karthi 2026) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్య…
Read Moreమళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ▪️ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12, డీజిల్ ధర రూ.95.20.▪️హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.115.62.. డీజిల్ రూ.103.76.▪️విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.16, డీజిల్ ధర…
Read More