Category: Andhra Pradesh
3413 posts
జియో సబ్ స్క్రైబర్లు 52.4 కోట్లు : రిలయన్స్!
May 28, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత్లో జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య 52.40 కోట్లు దాటిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది..కంపెనీ విడుదలచేసిన 2026 ఆర్థిక సంవత్సరం క్యూ4 రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం…
Read Moreఇండియాకు వెళ్లిపోండి’.. అమెరికాలో భారతీయులకు అవమానం
May 28, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికాలో భారతీయులకు అవమానం జరిగిన వీడియో SMలో వైరల్గా మారింది. ఓ జంట రోడ్డుపై నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా ఓ వ్యక్తి ‘మీరు ఇండియా…
Read Moreగుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి
May 28, 2026 | Andhra Pradesh
ములకలచెరువు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైల్వే స్టేషన్ కు సుమారుగా 500 మీటర్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి…
Read Moreఆపరేషన్ వికటించి మృత్యువాత పడ్డ రైతు
May 28, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె లో ఆపరేషన్ వికటించి రైతు మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. రొంపిచర్ల మండలం, వారణాసి పల్లికి చెందిన…
Read Moreఎవరైనా లోన్ తీసుకుంటుంటే ష్యూరిటీగా ఉంటున్నారా
May 28, 2026 | Andhra Pradesh
.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు అమరావతిముచ్చట్లు: చిట్ఫండ్ సంస్థల నుంచి రుణం తీసుకున్న వ్యక్తితో సమానంగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుందని ఏపీ…
Read Moreపేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్.. నగదు స్వాధీనం
May 27, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట టౌన్ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని చక్రాలమడుగు కంపచెట్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ మనోజ్ రామనాధ్ హెగ్డే సూచనల…
Read Moreలక్కిరెడ్డిపల్లె యువకుడు కడపలో రైలు కిందపడి మృతి
May 27, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ హుస్సేన్ (30) కడప సమీపంలోని రైల్వేట్రాక్పై శవమై కనిపించాడు.…
Read Moreఉపాధి పనుల్లో పిడుగుపాటు.. కూలీకి తీవ్ర గాయాలు
May 27, 2026 | Andhra Pradesh
సంబేపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో బుధవారం ఉదయం ఒక దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సంబేపల్లి మండలం అడవికమ్మపల్లె సమీపంలోని నర్సా రెడ్డి గారి పల్లెలో ఉపాధి హామీ…
Read Moreదళిత మహిళపై మూకుమ్మడి దాడి
May 27, 2026 | Andhra Pradesh
కురుబలకోట ముచ్చట్లు: కురుబలకోట మండలం ముదివేడులో ఓ దళిత మహిళపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. బాధితురాలైన లేట్ నరసప్ప భార్య బి.రాజమ్మ (50)…
Read Moreబాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం – సబ్ కలెక్టర్ కల్యాణి
May 27, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు కోల్పోయిన బాధిత రైతులందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు.…
Read More