Category: Andhra Pradesh
3379 posts
తాటి ముంజలు/ ఐస్ యాపిల్
May 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవి దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి.…
Read Moreకాపీ కొట్టి పరీక్షలు రాసిన 15 మంది వైద్య విద్యార్థుల డిబార్
May 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, వైద్య పీజీ, ఆయుష్ కోర్సుల వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన 21 మంది విద్యార్థులపై…
Read Moreజూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!
May 30, 2026 | Andhra Pradesh
బెంగళూరు ముచ్చట్లు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మాజీ సీఎంసిద్ధరామయ్య రాజీనామాతో ఉత్కంఠకు తెరపడగా.. 25వ సీఎంగా శివకుమార్ బాధ్యతలు…
Read Moreరైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పార్సల్ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు.
May 30, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డి మరియు సిబ్బంది…
Read Moreఎండ వేడికి పేలిన సామ్ సంగ్ ఫోన్…తప్పిన ప్రమాదం
May 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా మగ్దుంపూర్లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఫోన్ ఒక్కసారిగా…
Read Moreముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
May 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉదయం 10.40 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 01.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ…
Read Moreఆవేశం తో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న తరుణంలో… ఆరుగురు మృతి…!
May 30, 2026 | Andhra Pradesh
ఆస్తి గొడవలు….ఇరువైపు బంధువులు అందరూ.. బెంగళూరు ముచ్చట్లు: విజయపుర జిల్లా గోవిందవాడలో ఆస్తి వివాదం తీవ్రమై ఆరుగురు హత్యకు గురయ్యారు. ఒక కుటుంబంలో 10 ఎకరాల ఆస్తి…
Read Moreవరుస బస్సు ప్రమాదాలు….మొన్న ఘటన మరువక ముందే
May 30, 2026 | Andhra Pradesh
….ఈ రోజు మరో ప్రమాదం… ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం నల్గొండ ముచ్చట్లు: పెదకాపర్తి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
May 30, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 78,389 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreతిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు
May 29, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో టీటీడీ కీలక మార్పులు చేసింది. రోజుకు 1500 టికెట్లను ఆన్లైన్, కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేయనుంది.…
Read More