Category: Andhra Pradesh
3888 posts
జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం
June 15, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: జూన్ 26 నుండి 28వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
June 15, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 95,094 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreరక్తదాన శిబిరం
June 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి వచ్చిన దాతలను ఆసుపత్రి డాక్టర్ మధుసూదనచారి అభినందించారు.…
Read Moreఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాలి
June 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని ప్రజలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరిగిన తక్షణమే వైఎస్సార్సిపి బిఎల్వోలకు సమాచారం ఇవ్వాలని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ…
Read Moreవేరుశెనగ విత్తనాలకు క్యూకట్టిన రైతులు
June 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వేరుశెనగ విత్తనాల కోసం రైతులు క్యూకట్టిన సంఘటన సోమవారం పట్టణ సమీపంలోని ఉలవలదిన్నె సచివాలయంలో జరిగింది. వేరుశెనగ విత్తనాలు కావాల్సిన వారు తమ పేర్లను నమోదు…
Read Moreహంద్రీనీవా కాలువలో పురాతన విగ్రహం
June 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని హనుమంతరాయునిదిన్నె వద్ద గల హంద్రీనీవా కాలువలో పురాతన వినాయకుడి విగ్రహాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. సోమవారం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా…
Read Moreరైస్పుల్లింగ్ మోసగాళ్లు 6 మంది అరెస్ట్
June 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రైస్పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న 6 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సికింద్రాబాద్కు చెందిన వెంకటరత్నంకు రూ.50…
Read Moreడిగ్రీ కళాశాలలో అడ్మీషన్లు
June 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో అడ్మీషన్లు ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశులు తెలిపారు. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో బిఏ పొలిటికల్ సైన్సు,…
Read Moreప్రభుత్వపాఠశాలల విద్యార్థులకు చేయూతనివ్వండి
June 15, 2026 | Andhra Pradesh
జిల్లా యూత్వింగ్ కన్వీనర్ చెంగారెడ్డి పుంగనూరుముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణప్రాంత విద్యార్థులకు ప్రతి ఒక్కరు చేయూతనందించాలని జిల్లా యూత్వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం…
Read Moreగంజాయి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు.
June 15, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ ఎల్.…
Read More